మేడారం.. మేడిగడ్డ.. ఒకే సానువు మీది రెండు వేర్వేరు సదృశ్యాలు. ఒకటి 700 ఏండ్ల కిందటి రక్త చరిత్ర అయితే.. మరొకటి ఇంకా తడి ఆరని జలధాత్ర. మేడారం కోటి జనాల జాతరైతే.. మేడిగడ్డ శత కోటి ఘనపుటడుగుల జల పాతర.
BRS | స్వల్పకాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనని అన�
Telangana Assembly | గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదప్రతివాదాలతో సభ కొనసాగింది.
అంగన్వాడీ టీచర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. త్వరలో ప్రకటించబోయే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేసింది. పలు డిమ
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఫార్మాసిటీ సమీపంలో 300 ఎకరా�
ఎవరు చెప్పారు పేద పిల్లలకు వైద్య విద్య అందదని.. ఎవరు చెప్పారు ఎంబీబీఎస్ చదవాలంటే లక్షలు ధారపోయాలని? రాష్ట్రంలో ఇప్పుడు ఎంతోమంది నిరుపేద బిడ్డలు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించి తెల్లకోటు ధరించారు. డా
ఆమనగల్లు పట్టణంలో రూ.17.50 కోట్లతో 50 పడకల ప్రభుత్వ దవాఖానకు వారం రోజుల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వైద్య ఆర�
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలు తుది
ఒకప్పటి బీడు భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండడంతో ప్రాజెక్టులు మండుటెండల్లోనూ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్దిపేటలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితా వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ�
గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినందునే జాతీయ అవార్డులు అందుకుంటున్నామని, సంగారెడ్డి జిల్లాలో 27 పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు సాధించడం సంతోషకరమని ఆర్థిక,
సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులు,
గ్రేటర్ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసి.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణం గ్రేటర్వాసులను తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతంలో విషాదఛా