ఆయిల్పామ్ రైతులకు డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆదేశించారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఈజీఎస్ పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వ�
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ల నుంచి నీటిని విడుదల చేసింది. దీంతో చెరువులకు కాళేశ్వర జలాలు చేరనున్నాయి. ఫలితంగా యాసంగికి సాగునీరు అందనున్నది. జిల్లా రైతాంగానికి సాగునీరు వి�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచేయి చూపింది. ఏడాదిలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు రద్దు
కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, మీ అందరికీ మంచి జరగాలని ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రా వు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా హ�
సం గారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను వెంటనే ప్రారంభించాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్�
ముంపులో కోల్పోయిన తమ స్థలాలను రక్షించాలని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్దచెరువు ముంపు బాధితులు డి మాండ్ చేశారు. బుధవారం ఎర్రమంజిల్లోని జలసౌధ వద్ద ఉన్న ఇరిగేషన్ శాఖ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులు పట
కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల తిరుపతి వేంకటేశుడు సిద్దిపేటలో కొలువుదీరనున్నాడని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం తిరుమల వెళ్లిన హరీశ్రావు నూతన చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. సిద�
జగిత్యాలలో మరోసారి రైతులు కదం తొక్కారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మరో ఉద్యమానికి నాంది పలికారు. మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల చేపట్టిన రైతు పాదయాత్రకు వేలాదిగా త�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే జగిత్యాల అభివృద్ధి సాధ్యమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. కానీ, రేవంత్రెడ్డి పదకొండు నెలల పాలనలో జగిత్యాలకు జరిగిన అభి�
పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని.. సోమవారం సర్పంచుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్కు చేరుకున్న మాజీ సర్పంచులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు.
నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ప్రభుత్వం అవమానించింది. సీనియర్, మాజీ ఐపీఎస్ అధికారిగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి రావాలని ఆహ్వానం పంపించి..
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గోబెల్స్ను మించిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పదేండ్ల బీఆర్ఎస్ పాల�
తమ పార్టీ కార్యకర్తలు తనతోపాటు హరీశ్రావు, కేటీఆర్పై పెట్రోల్ పోస్తరని, ఇందుకు ప్లాన్ చేశానని.. ఆ ఇద్దరు నేతలు చావకుంటే పట్టుకొనైనా చంపేస్తమని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై కే�
పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతిని సాధించిందనీ, విఘ్నేశ్వరుడి ఉత్సవాలకు కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్ నిలుస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు.