భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలతోపాటు రజతోత్సవ మహాసభకు సన్నద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినే�
శివతత్వానికి ఓరుగల్లు ప్రతీక అని.. వరంగల్కు మహాశివరాత్రి పండుగకు అనుబంధం ఉన్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. హిందుధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న చిలుకూరు ప్రధాన అర్చకుడ
సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం 50 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణప�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా సోమవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భ�
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, మహిళలు, ర�
క్రీడలైనా, రాజకీయాల్లో అయినా ఓటమి గెలుపునకు నాంది అని, తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మరో ఇరవై ఏండ్లు వరుసగా అధికారంలో ఉండడం ఖాయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. కేసీ�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గం, కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణ పరిధిలోని 3వ వార్డు రంగధాంపల్లిలో అంబేద్కర్�
ఆయిల్పామ్ రైతులకు డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆదేశించారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఈజీఎస్ పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వ�
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ల నుంచి నీటిని విడుదల చేసింది. దీంతో చెరువులకు కాళేశ్వర జలాలు చేరనున్నాయి. ఫలితంగా యాసంగికి సాగునీరు అందనున్నది. జిల్లా రైతాంగానికి సాగునీరు వి�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచేయి చూపింది. ఏడాదిలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు రద్దు
కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, మీ అందరికీ మంచి జరగాలని ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రా వు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా హ�
సం గారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను వెంటనే ప్రారంభించాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్�
ముంపులో కోల్పోయిన తమ స్థలాలను రక్షించాలని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్దచెరువు ముంపు బాధితులు డి మాండ్ చేశారు. బుధవారం ఎర్రమంజిల్లోని జలసౌధ వద్ద ఉన్న ఇరిగేషన్ శాఖ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులు పట
కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల తిరుపతి వేంకటేశుడు సిద్దిపేటలో కొలువుదీరనున్నాడని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం తిరుమల వెళ్లిన హరీశ్రావు నూతన చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. సిద�
జగిత్యాలలో మరోసారి రైతులు కదం తొక్కారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మరో ఉద్యమానికి నాంది పలికారు. మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల చేపట్టిన రైతు పాదయాత్రకు వేలాదిగా త�