తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్దిపేటలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితా వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ�
గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినందునే జాతీయ అవార్డులు అందుకుంటున్నామని, సంగారెడ్డి జిల్లాలో 27 పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు సాధించడం సంతోషకరమని ఆర్థిక,
సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులు,
గ్రేటర్ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసి.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణం గ్రేటర్వాసులను తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతంలో విషాదఛా
సీఎం కేసీఆర్ విజన్తో అనతి కాలంలోనే ప్రభుత్వ వైద్య రంగం ఎంతో పురోభివృద్ధి చెందింది. ఎనిమిదేండ్లలో దేశంలో 71 శాతం ఎంబీబీఎస్ సీట్లు పెరిగితే, అదే తెలంగాణలో 127 శాతం పెరిగాయి.
సుమారు రెండు దశాబ్దాలుగా అక్బర్పేట-భూంపల్లి ప్రజల కల సాకారమైంది. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చోరువతో అక్బర్పేట-భూంపల్లి కొత్త మండలంగా అవతరించింది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రోడ్లకు మ
బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హెచ్చరించారు. ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానం�
తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించి వారిని సంతోష పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఏర్పాటు చేసిన �