ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేది�
బస్తీ నుంచే ‘సూపర్ స్పెషాలిటీ’ వైద్యం 80 బస్తీ దవాఖానల ద్వారా సేవలు ఆన్లైన్ కన్సల్టేషన్కు మరో 71 వైద్యశాలలు సిద్ధం థర్డ్ వేవ్ వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యశాలకు వెళ్ల�
పొంచి ఉన్న ఒమిక్రాన్ ముప్పు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి దావత్లకు దూరంగా ఉండాలి ఉమ్మడి జిల్లాలో 3 మెడికల్ కళాశాలలు పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్లోకి.. జీవో-317పై రాద�
మంత్రి హరీశ్ రావుకు మెడికల్ ఎంప్లాయీస్ వినతి హిమాయత్నగర్, నవంబర్ 23: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు, వైద్య కళాశాల్లో పని చేసే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శ
ఇదే ప్రభుత్వ ధ్యేయం అంబులెన్స్లను ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీశ్ రావు సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) సుల్తాన్బజార్: నిరుపేదలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నద�
దళితులకు అన్నింటా రిజర్వేషన్లు ఇస్తున్నాం ఆ నాలుగు మండలాలకు స్వయంగా పోత మార్చిలోగా ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళితబంధు సాయం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): దళ�
పోటీ పరీక్షల సన్నద్ధత కోసం క్యాల్కస్ ఇండియా యాప్ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): క్యాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థుల సహకారంతో దేశవ్యాప్తంగా ప్రముఖ పో�
3 నుంచి రోజూ 10 వేల మందికి వ్యాక్సినేషన్ అధికారులకు ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ, ఆటో, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కొవిడ్ టీకాలు వే�
ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 11: ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు దక్షిణ భారత దేశంలో మొట్టమొదటగా స్వచ్ఛ బడిని సిద్దిపేటలో ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన�
చెరువులు, చెక్ డ్యామ్లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి.
ప్రతికూలతలను తట్టుకొని నిలిచిన తెలంగాణ రాష్ట్రం పెరిగిన తలసరి ఆదాయం .. కరోనా వేళ 0.61% వృద్ధి జీఎస్డీపీలో 1.35% వృద్ధి ప్రత్యేక ప్రతినిధి, మార్చి11 (నమస్తేతెలంగాణ): గత ఏడాది కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు �