చెరువులు, చెక్ డ్యామ్లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి.
ప్రతికూలతలను తట్టుకొని నిలిచిన తెలంగాణ రాష్ట్రం పెరిగిన తలసరి ఆదాయం .. కరోనా వేళ 0.61% వృద్ధి జీఎస్డీపీలో 1.35% వృద్ధి ప్రత్యేక ప్రతినిధి, మార్చి11 (నమస్తేతెలంగాణ): గత ఏడాది కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు �