3 నుంచి రోజూ 10 వేల మందికి వ్యాక్సినేషన్ అధికారులకు ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ, ఆటో, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కొవిడ్ టీకాలు వే�
ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 11: ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు దక్షిణ భారత దేశంలో మొట్టమొదటగా స్వచ్ఛ బడిని సిద్దిపేటలో ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన�
చెరువులు, చెక్ డ్యామ్లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి.
ప్రతికూలతలను తట్టుకొని నిలిచిన తెలంగాణ రాష్ట్రం పెరిగిన తలసరి ఆదాయం .. కరోనా వేళ 0.61% వృద్ధి జీఎస్డీపీలో 1.35% వృద్ధి ప్రత్యేక ప్రతినిధి, మార్చి11 (నమస్తేతెలంగాణ): గత ఏడాది కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు �