మళ్లీ అదే వెటకారం.. తిరస్కార భావం.. కేంద్రమంత్రి పీయూష్గోయల్ పనిగట్టుకొని తెలంగాణను అవమానించేలా వ్యవహరిస్తున్నారు. ధా న్యం సేకరించాలని గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతినిధులను ‘మీ ప్రజలకు నూకలు తినట�
బాధ్యులందరిపైనా కఠిన చర్యలు ఆర్ఐసీయూ హెచ్వోడీపై విచారణ బ్లాక్ లిస్ట్లో శానిటేషన్ కాంట్రాక్ట్ సంస్థ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి వరంగల్, ఏప్రిల్ 1(నమస్తేతెలంగాణ): వరంగల్ ఎంజీఎం హాస్పిటల్
ధాన్యం కొనుగోలులో కేంద్రం పంజాబ్తో ఒకలా, తెలంగాణతో ఒకలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల వడ్లు ఎందుకు కొనరని కేంద్రాన్ని, ప్రధాని మోదీని నిలదీశారు. ధాన్యం క
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర విద్యాసంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూడీసీ) చైర్మన్గా రావుల శ్రీధర్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్బాగ్లోని సంస్�
ప్రభుత్వ వైద్య సేవల్ని పేదలకు అందుబాటులో తెచ్చామని..రాష్ట్రంలో నిరాటంకంగా..నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం వెంగళరావునగర్ డివిజన్ లోని ఇండ�
గజ్వేల్, మార్చి 27: తెలంగాణ ప్రజలను అవమానించేలా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్గోయల్కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆర్థిక, వైద్య
బక్వాస్ మాటలకు కేరాఫ్.. పచ్చి అబద్ధాలకు కేరాఫ్.. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు ప్రసిద్ధి చెందిన బీజేపీ పాలకవర్గం.. ఇప్పుడు అత్యున్నత చట్టసభ లోక్సభలో కూడా తెలంగాణపై విషం కక్కింది. గిరిజనుల రిజర్వేషన్�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారికి బంగారు కిరీటాన్ని తయారు చేయిస్తున్నట్టు ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవా�
ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులు రాష్ట్రంలో అందుబాటులో 56 సీఆర్మ్ మెషీన్లు రోగులను అక్రమంగా ప్రైవేట్కు తరలిస్తే కేసులు ఉత్తమ సేవలు అందించే సిబ్బందికి అవార్డులు ఆర్థోపెడిక్ సేవలపై సమీక్షలో మ
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, మల్లు స్వరా�
రోనా ఇక లేదని కొందరు అనుకొంటున్నారని కానీ వైరస్ ప్రభావం తగ్గింది తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు హెచ్చరించారు. థర్డ్వేవ్లో కరోనా ప్రభావం చూపలేదు కాబట్టి వ్యాక్సి
హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా.. దేశంలోనే తొలిస్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్