మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ
రాజ్యాంగ నిర్మాతగా, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడుగానే బీ ఆర్ అంబేద్కర్ గురించి చాలామందికి తెలుసు. కానీ, ఆయన తన కాలం నాటి గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు. ఆర్థికరంగం, దాని సమస్యలు, పరిష్కా�
ధాన్యం సేకరణలో కేంద్రం అంతులేని కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇతర పంటల సాగువైపు ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే పప్పు, నూనె గింజల సాగువైపు రైతులు మళ్లారు. తాజాగా మార్కెట్లో మంచి డిమాండ�
సాగుచేస్తే రైతుకు స్థిరమైన ఆదాయం భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం 20లక్షల ఎకరాల్లో సాగుచేస్తే భారత ప్రభుత్వమే మన రైతు దగ్గరికి దిగివస్తుంది.. ఏ రంగంలోనైనా తెలంగాణ నంబర్వన్ వ్యవసాయశాఖ మ�
జిల్లాలో పెద్దఎత్తున ఆయిల్పామ్ సాగు చేయాలి రైతే రాజు కావాలన్నది సీఎం కేసీఆర్ కల ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా రైతులు ఆయిల్పామ్ సాగులో బ్రాండ్ అంబాసిడర్లు కావాలని మ�
రాష్ట్రంలోని 18 ఏండ్లు పైబడినవారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రికాషన్ (బూస్టర్) డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు.18 ఏండ్లు పైబడినవారికి ప్రికాషన్ డో
సిద్ధిపేట : కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢిల్లీ దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢిల్లీలో సీఎం కేసీఆర్ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో మెతుకుసీమ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతుకు మద్దతుగా దీక్ష చేయడంతో హస్తిన దద్దరిల్లింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్�
‘కష్టంగా కాదు.. ఇష్టపడి చదువండి.. దించిన తల ఎత్తకుండా చదివితే జీవితాంతం తలెత్తుక బతుకుతారు’. ఉద్యోగం సాధించినప్పుడే శిక్షణా శిబిరానికి నిజమైన సార్థకత అని, అవనిగడ్డ, హైదరాబాద్ శిక్షణా కేంద్రాల కంటే సిద్ద�
నిమ్స్ నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సుల ఆందోళనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్
ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆ శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో ప్రస్తుతం తెలంగ�
తెలంగాణ రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధమ్కీ ఇస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఉద్యమ పార్టీని, ఇక్కడి ప్రజలను పదే పదే అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్ర�