రాష్ట్రంలో పౌరుల ఆరోగ్య సూచిక హెల్త్ ప్రొఫైల్ను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఇందుకు సంబంధించి వివరాల సేకరణ జరుగుతున్నద
హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో పోటీచేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దీవకొండ దామోదర్ర
పురాతన కట్టడాలకు ఇబ్బంది కలగొద్దు అధికారులకు మంత్రుల బృందం ఆదేశం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖానలో పురాతన కట్టడానికి ఇబ్బంది కలుగకుండా, అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేద
పెంచింది బారాణా.. దించింది చారాణా 2014నాటి సెస్సు అమలు చేసే దమ్ముందా? రాష్ట్రం ఎనిమిదేండ్లలో పన్నులు పెంచలేదు గ్యాస్ సిలిండర్లపై తగ్గింపు పూర్తిగా హంబక్ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు హైదరాబ
పచ్చదనం, పారిశుధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాల్లో పల్లెలు ఆదర్శంగా మారాయని, బల్దియాల్లో సైతం ఈ మార్పు జరిగి పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారాలని ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శా�
కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వాలని ఎన్నో ఏండ్ల నుంచి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారని, గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే మత్స్యకారుల సమస�
హైదరాబాద్లో 40శాతం మందికి బీపీ .. నాలుగోవంతు సిటీజనులకు హైపర్ టెన్షన్ జీవనశైలిలో మార్పులతో ఆరోగ్య సమస్యలు.. గ్లోబల్ హాస్పిటల్స్ సర్వే నివేదిక వెల్లడి ఆరోగ్యంపై దృష్టిపెట్టండి: మంత్రి హరీశ్రావు.. త్వ
మందులు, స్కానింగ్ కోసం రోగులను ప్రైవేటుకు రెఫర్ చేసిన జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) వైద్యులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ�
కాంగ్రెస్, బీజేపీతో రాష్ర్టానికి అన్యాయం : మంత్రి హరీశ్రావు టీఆర్ఎస్లో చేరిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ �
బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ ప
కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని... రాహుల్ సంఘర్షణ సభ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత సభ దేని గురించి అని రాహుల్
హైదరాబాద్ కోఠి ఈఎన్టీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య శుక్రవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకొనే