ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు నిల్వ ఉంచండి డాక్టర్లకు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): అన్ని పీహెచ్సీల్లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గ
మన ఊరు - మన బడి కార్యక్రమం విద్యాయజ్ఞమని, సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ పథకానికి నిధుల కొరత లేదని, జిల్లాలకు అడ్వాన్స్గా నిధులను విడుదల చేశామని చెప్పారు.
జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.
బడా వ్యాపారులకు లక్షల కోట్ల మాఫీ ఎల్ఐసీ అమ్మకంలో భారీ అవినీతి బుల్లెట్ రైలు రాలే.. ఉన్న రైళ్లకు ఎసరు 15 లక్షల కేంద్ర ఉద్యోగాలేవి బండీ రాహుల్ వెళ్లిన చోట కాంగ్రెస్ ఖతం జాకోరా రైతు సభలో హరీశ్ రావు లిఫ్ట్
బలహీన రాష్ర్టాలు-బలమైన కేంద్ర అన్నది బీజేపీ సిద్ధాంతమని, రాష్ర్టాలను కేంద్రం చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకే ప్రయత్నిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ర్టాలక�
ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హ
స్వయంభూవుడిగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, “భోలో సిద్ధివినాయక మహరాజ్కీ.. జై” అంటూ భక్తుల నినాదాలతో మార్మోగింది.
జాతీయస్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం
రాబోయే వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కొత్తగా రాష్ట్రంలో 91 వేల ఖాళీ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయం తీసుకొన్న విషయాన్ని గుర�
స్వయంభూవుడిగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో నేడు అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలకు ముస్తాబైంది. సంవత్సరం పొడువున ప్రతినెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజుల్లో దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, మంగ�
ఒక్కప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం అంటే వెనుకబడి ప్రాంతం. ఎర్ర మట్టి అంటేనే జహీరాబాద్ అనే వారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వజ్రాలు పండే మట్టిగా గుర్తింపు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వైద్