దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్' శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో నెరవేర్చడంలేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రతి ఒక్కరి సమగ్ర ఆర
సర్కారు బడి బాగు కోసం ఉమ్మడి మెదక్ ప్రజాప్రతినిధులు తమవంతు విరాళాలు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి అండగా నిలిచారు.
గవర్నర్ వ్యవస్థను దిగజార్చిందే బీజేపీఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారా? మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను ఎలా కూలదోశారు? గుజరాత్ గవర్నర్ను ప్రధాని మోదీ ఎందుకు డిస్మిస్ చేశారు? యావత్ భారతదేశానికి
కరువు నేలలో గోదావరి జలాలు ప్రవహించడం సంతోషంగా ఉందని సిద్దిపేట జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ అన్నారు. ఎక్కడో ఉన్న గోదారమ్మను ఇక్కడికి తీసుకురావడం సీఎం కేసీఆర్ చరిత్రలో అపర భగీరథుడిగా నిలిచిపోయారన్నా�
రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో క్యాన్సర్ రోగులకు అవసరమైన కీమో, రేడియోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
మొక్కల పెంపకాన్ని అలవాటుగా మార్చుకొంటే ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్తేజం పొందవచ్చునని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లోని పీపుల్స్ప్లాజాలో నర్సరీమేళాను ప్రార
తెలంగాణకే తలమానికమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించుకోవడం శుభదినమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. కాకతాళీయమే అయినప్పటికీ బుధవారం చాలా ప్రత్యేకతలున్న రోజని పేర్కొన్న�
సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ.364 కోట్ల నిధులు విడుదల చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణఖేడ్లో జరిగిన బహి�
‘నదికే కొత్త నడక నేర్పిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కింది. తెలంగాణ నడి బొడ్డున నదిలేని చోట రిజర్వాయర్ నిర్మించడం ఇదే తొలిసారి.. ఓ ఇంజినీర్లా ఎంతో దూరదృష్టితో సీఎం కేసీఆర్ తెలంగాణ భావితరాలకు సరి�