ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల తరగతులను ఈ విద్యా సంవత్సరం మార్చి నుంచే ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీ రు హరీశ్రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నర్సి�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆశ కార్యకర్తలకు సెల్ఫోన్ల పంపిణీ కామారెడ్డి, ఫిబ్రవరి 13:ప
‘దండం లేదు.. పైరవీ లేదు.. కాళ్లు మొక్కుడు లేదు.. ఒక్క రూపాయి లంచం ఇచ్చుడు లేదు.. దళారులను నమ్మాల్సిన అవసరం అసలే లేదు’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో నిర్వహించిన దళిత�
సర్కారు స్కూళ్లకు అన్ని హంగులు మంత్రులు హరీశ్రావు, సబితారెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 12 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్టపరిచేం�
పరిగి : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సమకురుస్తూ విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఏ మాత్రం ఆదమరచి ఉన్నా.. తెలంగాణ అస్తిత్వం కోల్పోవడం ఖాయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బీజేపీ పుణ్యాత్ములు తెలంగాణను ఏపీలో కలిపినా కలుపుతరన్న ఆందోళన
హుస్నాబాద్ దవాఖానకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఇటీవల హుస్నాబాద్ పర్యటన సందర్భంగా దవాఖానకు వరాల జల్లు కురిపించారు. సాధారణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా ఉన్న ద
‘సకాలంలో ప్రోత్సాహం అందించే బాధ్యత నాది.. అంతర పంటలు వేసి కొత్త పద్ధతులు పాటించేలా రైతులు ముందు రావాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మీ మేలు కోసమే ప్రభుత
నాలుగు కోట్ల మంది చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేస్తారా? అంటూ ప్రధాని మోదీపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను బీజేపీ ఎలా ఆమోదించిందో గుర్తుచేస్తూ ‘ఇదెక్కడి న్యాయం’ అంటూ ప్రశ్నించారు
2018-19 వరి పంట నష్టపోయిన సిద్దిపేట జిల్లా రైతులకు పరిహారం పంట బీమా కింద 8925 మంది రైతులకు రూ.20 కోట్లు విడుదల ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్�
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం బీఆర్కే భవన్ నుంచి ఆయా జిల�
సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల విభజన జరిగిందని, సుఖ ప్రసవం కాలేదని ప్రధాని మోదీ రాజ్యసభలో వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
లోఓల్టేజీ లేకుండా నాణ్యమైన 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత మాదే హుస్నాబాద్ సర్కారు దవాఖానలో సకల సౌకర్యాలతో వైద్యసేవలందిస్తాం ఐదు పడకలతో డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు పది రోజుల్లో దవాఖానలో ఆపరేషన్లు ప�