కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డున పడేసిందని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పారు.
కొత్త విద్యుత్తు పాలసీ తెస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మళ్లీ దొంగరాత్రి బావుల కాడ కరెంటు కోసం ఎదురుచూసే పరిస్థితి తెస్తుందా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. రూపాయి బిల్ల�
Harish Rao | తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao )అన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలి క్లబ్, మోక్షారామం ఫౌండేషన్, రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెంద�
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) పరామర్శించారు. వెంకటేశ్వర్ రెడ్డి సోదరడు ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ అనేది ఒక అం�
Harish Rao | స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సిద్దిపేట మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చ�
సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పార్టీ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు గులాబీ శ్రేణులకు ప�
బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం కరీంనగర్ లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు దీనికి హాజరుకానున్నారు. ఒక్కో నియ�
BRS meetings | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. గెలుపే లక్ష్యం గా అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా బుధవారం నుంచి సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వ�
కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడుదొంగలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకి�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.