ఎటు చూసినా జనం.. ఏ నోట విన్నా జయజయధ్వానం. సోమవారం నారాయణఖేడ్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన భారీ బహిరంగసభకు
ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. నారాయణఖేడ్లో ఇంత పెద్ద సభను గతంలో ఎప్పుడూ చూడలేదని అ
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల శంకుస్థాపనల నేపథ్యంలో సోమవారం నారాయణఖేడ్లో జరిగిన బహిరంగసభలో ఆర్థికమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తాను గతంలో కంగ్టి మండలం సర్దార్ తండ
తీవ్ర భావోద్వేగాలు కలిగిన నాయకుడిలోనే జనసామాన్యం తమను తాము చూసుకుంటారు. సంగారెడ్డి సభలో కేసీఆర్, హరీశ్రావు ప్రసంగాలు పై వాక్యానికి చక్కని ఉదాహరణ. జనం గుండె చప్పుడు వాళ్ళ మాటల్లో ప్రతిధ్వనించింది
ఎన్నో ఏండ్ల కల సాకారమవుతుండడంతో ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్' నినాదాలతో నారాయణఖేడ్లోని సభా ప్రాంగణం హోరెత్తింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు, పార్టీశ్రేణులు, అభిమానులు భారీ సంఖ
ఈ జిల్లా బిడ్డగా సంగారెడ్డికి గోదావరి జలాలు తెస్తానని మాట ఇచ్చా.. ఇచ్చిన మాట మేరకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తున్నా. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ రెండు పథకాలకు శంకుస్థాపన �
సీఎం కేసీఆర్ సభకు పటాన్చెరు నుంచి భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. సోమవారం పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు బహిరంగ సభకు తరలివెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ మహిళా విభాగం �
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా గజ్వేల్, సిద్దిపేట కంటే అందోల్ ని యోజకవర్గానికే ఎక్కువగా 1.70 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదంతా అందోల్ నియోజకవర్గ ప్రజలు, ఎమ్మెల్యే �
తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశ�
వెక్కిరించిన నోళ్లే అసూయ పడేలా మల్లన్నసాగర్ను అద్భుతంగా నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన నాడు ఇది అవుతదా..? మేము బతికుండ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్న విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని సంక్షేమం దేశమంతా అమలు
సిద్దిపేట మరో మెగా క్రీడాటోర్నీకి వేదికైంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని స్థానిక ఆచార్య జయశంకర్ మినీ స్టేడియం వేదికగా క్రికెట్ కప్ గురువారం అట్టహాసంగా మొదలైంది. ఈ పోటీలను రాష్ట్ర ఆ�
అంతర్జాతీయ స్థాయిలో యువత రాణించాలి:మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని అట్టహాసంగా క్రీడాపోటీలు గజ్వేల్, ఫిబ్రవరి17: అంతర్జాతీయ స్థాయిలో క్రీడాహబ్ను గజ్వేల్లో నిర్మించను�