సామాన్యుల వైద్యం కోసం ఖైరతాబాద్లో నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వారం రోజుల్లో ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం ‘జ్వర సర్వే’ విజయం సాధించింది. ప్రభుత్వ వైద్యం ఇంటింటికీ చేరింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కేసుల సంఖ్య దాదాపు సగానికి పడిప�
ఆరోగ్యపరిరక్షణ, నాణ్యమైన ఆహారంపై ప్రజల్లో రోజురోజుకూ అవగాహన పెరుగుతున్నది. ముఖ్యంగా మాంసాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, బలం వస్తుందని వైద్యులు, ఆరోగ్యనిపుణులు సూచిస్తుండడంతో చిక�
కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అన్ని ధరలు పెంచడంతో పాటు సబ్సిడీల్లో కోతలు విధిస్తూ రైతులు, సామాన్యులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు �
రైల్వేలైన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని రైల్వే శాఖ ఇప్పటికే కితాబిచ్చిందని, మనోహరాబాద్ రైల్వేలైను పనులు వేగవంతం చేయాలని మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించ�
దళితులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, వారికి రూ.10లక్షలు అందించి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దళితబంధు పథకం ఆమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి త�
నూతన విధానానికి సర్కారు శ్రీకారం 61 దవాఖానల్లో అభివృద్ధి పనులు మృతదేహాల తరలింపునకు 16 కొత్త వాహనాలు హైదరాబాద్, ఫిబ్రవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్చురీ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 61 దవా�
పద్మశ్రీ అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గుస్సాడీ కళాకారుడు కనకరాజుకు కూడా ఇంటి స్థలం, కోటి నగదు హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ఆదివాసీ కళ అయిన డోలు వాయిద్యంలో విశేష కృషిచ
Telangana | పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ
యువతిని కాపాడిన బాలుడిని అభినందించిన మంత్రి హరీశ్ హైదరాబాద్, జనవరి 30 : ప్రాణాలకు తెగించి చెరువులో పడిపోయిన పాతికేండ్ల యువతిని రక్షించిన 7వ తరగతి విద్యార్థి కడాల రాజును ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీ
మంత్రి హరీశ్ రావుకు వినతి రవీంద్రభారతి, జనవరి 30: ఓసీల్లో వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో కేటాయించిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీ�
రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాలపై కొట్లాడు చేతనైతే కేంద్ర ఉద్యోగులకు పీఆర్సీ ఇప్పించు ఉద్యోగాలపై మీ పార్టీని నిలదీయటం చేతకాదా? 317 రద్దు చేయాలంటున్నరు.. స్పష్టత ఉన్నదా? నకిలీ వాట్సాప్లతో ప్రజలను మోసం చ�
హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే బండి సంజయ్ ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. అప్పుడు దేశవ్యాపత్ంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చే�