ఫిబ్రవరి మొదటి వారంలో సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు అవకాశం సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధ్దంగా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం సంగారెడ్డి మెడికల్ కాలేజీ, సంగమేశ్వర, బసవేశ్వర
నాగర్ కర్నూల్: జిల్లాలోని అచ్చంపేటలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళ�
దక్షిణాదిలో రెండో జిల్లాగా రికార్డు రాష్ట్రంలో తొలి జిల్లాగా ఖ్యాతి అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్ రావు వ్యాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ 1
రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలి అవి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి రెండేండ్ల నిధులు నీతి ఆయోగ్ సిఫారసు మేరకు 24,205 కోట్లివ్వాలి ఇంకా పెండింగ్లోనే ఆర్థిక సంఘం సిఫారసులు కేంద్ర మంత్రి నిర్మల�
హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. గతంలో చేస�
ఒక కుటుంబానికి ఒక యూనిట్ మంజూరు ఫిబ్రవరి 5లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి మార్చి మొదటివారంలో యూనిట్ల పంపిణీ లబ్ధ్దిదారులు ఇష్టంవచ్చిన యూనిట్లు పెట్టుకోవచ్చు లబ్ధిదారుల కోసం రక్షణ నిధి ఏర్పాటు సంగారెడ్డిల�
రాష్ట్రవ్యాప్తంగా 29లక్షల కుటుంబాల సర్వే పూర్తి ఐదు రోజుల్లో వందశాతం సర్వే పూర్తిచేస్తాం.. అందుబాటులో 55వేల బెడ్లు, ఆక్సిజన్ లక్షణాలు ఉంటే వైద్యులను ఆశ్రయించాలి.. ఆందోళన అవసరం లేదు.. ప్రభుత్వం అండగా ఉంటుంద
ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తారా? దేశం కోసం.. ధర్మం కోసం ఇదేనా బీజేపీ నీతి జీవో 317పై బండిది కపట ప్రేమ ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు ఫైర్ హుస్నాబాద్, గజ్వేల్, జనవరి 22: ఉద్యోగులపై ప్రేమ ఉంటే వారి ఆదాయపన్నును మి
బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ హుస్నాబాద్, జనవరి 22: దళితబంధు కోసం వచ్చే రాష్ట్ర బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
ఇంటింటికీ వైద్య సిబ్బంది రెండోరోజూ జోరుగా పరీక్షలు పర్యవేక్షిస్తున్న మంత్రులు, అధికారులు వైద్య సిబ్బందికి సహకరిస్తున్న ప్రజలు సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి/వేల్పూర్/పాలకుర్తి రూరల్, జనవరి 22 : క�
బెజ్జంకి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాపీకొట్టిన కేంద్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించా�
Errolla Srinivas | మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మాటలు పూర్తి అవాస్తవం. అబద్దాలు ఆడడంలో ఆయనను మించిన వారు లేరు. జోక్ ఆఫ్ ది ఇయర్గా మాజీ ఎమ్మెల్యే మాటలు ఉన్నాయని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ �
కరోనా వ్యాప్తి నియంత్రణకు ముందస్తు వ్యూహం ఆరోగ్య, పంచాయతీ, పురపాలక శాఖల భాగస్వామ్యం కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి హోం ఐసొలేషన్ కిట్లు గతంలో నిర్వహించిన జ్వర సర్వే దేశానికే ఆదర్శం థర్డ్వేవ్ను ఎదుర్కొన