ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో పవర్ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఐర
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ను యువ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఆదుకున్నాడు. అద్భుతంగా ఇన్నింగ
వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఐర్లాండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. బలమైన భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటూ ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువీ వేసిన ఇన్స్వింగర్కు ఆండీ బాల్బిర్నీ (0) డకౌట్ �
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఐర్లాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ ఆ జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో హార్దిక్ మరో వికెట్ తీశాడు. గారెత్ డెలనీ (8)ని ఆవేష్ ఖాన్ పెవిలియన్ చ�
వర్షం అంతరాయం కలిగించిన భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ ఎట్టకేలకు ఆరంభమైంది. రెండు జట్లకు 12 ఓవర్ల చొప్పున కుదించిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్ బ్యాటింగ్కు వచ్చింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. ఐదో బంతికి �
భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్కు వరుణుగు పలుమార్లు అంతరాయం కలిగించాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప్రారంభం అవడమే తరువాయి అని అంతా అన�
ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల సహనానికి వరుణ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప
ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. టీమిండియా సారధిగా హార్దిక్ పాండ్యా తన తొలి టాస్ గెలిచాడు. మ్యాచ్లో మొదట బౌలింగ్ చేస్తామని తెలిపాడు. సిరీస్ ఆరంభంలోనే కొత్త వారికి అవకాశాలు ఇవ
చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్లో ఆడే టీమిండియా పగ్గాలు అంది�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టును దినేష్ కార్తీక్ (55) ఆదుకున్నాడు. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27) కూడా అనవసర షాట్క
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతున్న సమయంలోనే.. మరో యువ జట్టును ఐర్లాండ్ టూర్కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడే జట్టును ప్రకటించింది. ఈ
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తడబడుతోంది. తొలి మ్యాచ్లో అదరగొట్టిన బ్యాటర్లు ఈ మ్యాచ్లో సత్తాచాటలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. రుతురాజ�
డేవిడ్ మిల్లర్, డస్సెన్ వీరవిహారం అజేయ అర్ధసెంచరీలతో విజృంభణ తొలి టీ20లో సఫారీలదే గెలుపు భారత్ వరుస విజయాలకు బ్రేక్ ఢిల్లీ అరుణ్జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. కిక్కిరిసిన అభిమానుల మధ్య బ్యా