భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్కు వరుణుగు పలుమార్లు అంతరాయం కలిగించాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప్రారంభం అవడమే తరువాయి అని అంతా అన�
ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల సహనానికి వరుణ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప
ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. టీమిండియా సారధిగా హార్దిక్ పాండ్యా తన తొలి టాస్ గెలిచాడు. మ్యాచ్లో మొదట బౌలింగ్ చేస్తామని తెలిపాడు. సిరీస్ ఆరంభంలోనే కొత్త వారికి అవకాశాలు ఇవ
చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్లో ఆడే టీమిండియా పగ్గాలు అంది�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టును దినేష్ కార్తీక్ (55) ఆదుకున్నాడు. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27) కూడా అనవసర షాట్క
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతున్న సమయంలోనే.. మరో యువ జట్టును ఐర్లాండ్ టూర్కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడే జట్టును ప్రకటించింది. ఈ
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తడబడుతోంది. తొలి మ్యాచ్లో అదరగొట్టిన బ్యాటర్లు ఈ మ్యాచ్లో సత్తాచాటలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. రుతురాజ�
డేవిడ్ మిల్లర్, డస్సెన్ వీరవిహారం అజేయ అర్ధసెంచరీలతో విజృంభణ తొలి టీ20లో సఫారీలదే గెలుపు భారత్ వరుస విజయాలకు బ్రేక్ ఢిల్లీ అరుణ్జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. కిక్కిరిసిన అభిమానుల మధ్య బ్యా
భారత జట్టులో ఎందరో సూపర్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ధోనీ హయాంలో భారత క్రికెట్కు అత్యద్భుతమైన ఆటగాళ్లు లభించారనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి వారు అంత సక్సెస్ అవడంలో ధోనీ పాత్ర చాల�
కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ ట్రోఫీ సాధించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన ఫేవరెట్ క్రికెటర్ గురించి మాట్లాడాడు. సాధారణంగా చాలామంది క్రికెటర్లు సచిన్ వంటి దిగ్గజాలను తమ ఫేవరెట్లుగా చ�
ఐపీఎల్లో అద్భుతంగా రాణించి గుజరాత్ టైటాన్స్ సారధిగా తొలి ప్రయత్నంలోనే టైటిల్ సాధించిన హార్దిక్ పాండ్యా గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను భారత జట్టుల
ఈ ఏడాది భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు హార్దిక్ పాండ్యా. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన అతను.. మళ్లీ జట్టు గడప తొ
ఐపీఎల్ 2022 ట్రోఫీ గెలుచుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి గుజరాత్ టైటాన్స్ జట్టు కోచ్ గ్యారీ కిర్స్టన్ మాట్లాడాడు. 2011లో భారత జట్టు వన్డే ప్రపంచ కప్ నెగ్గినప్పుడు కూడా అతనే కోచ్గా ఉన్న సంగతి తెలిసి�