ఆసియా కప్లో టీమిండియా తన ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో తడబడినప్పటికీ చివరకు విజయతీరాలకు చేరింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ను భారత బౌలర్ల�
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడమే కాకుండా కీలక వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఇఫ్తికార్ (28)ను అవుట్ చేసిన ప
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న ఇఫ్తికార్ అహ్మద్ (28)ను హార్దిక్ అవుట్ చేశాడు. హార్దిక్ వేసిన షార్ట్ బాల్ను ఆడటంలో అహ్మద్ విఫల�
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన చివరి టీ20లో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్కు ముందు అతడు గతనెల ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కూడా కెప్టెన్గా పనిచేశాడు. ఐ
విండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత బ్యాటింగ్ ముగిసింది. సీనియర్ల గైర్హాజరీలో ఓపెనింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ (11) నిరాశ పరచగా.. ఓపెనర్గా కొత్త రోల్లో కనిపించిన శ్రేయాస్ అయ్యర్ (64) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత
వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో చివరిదైన మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కెప్టెన్ రోహిత్ సహా కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. దీంతో టాస్కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు�
జార్జ్టౌన్: వెస్టిండీస్ టూర్లో ఉన్న హార్దిక్ పాండ్యా.. మాజీ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం విండీస్తో టీ20 సిరీస్ జరగుతున్న విషయం తెలిసిందే. ఇండియా ఇప్�
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం వెస్టిండీస్తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ �
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్ను థర్డ్ మ్యాన్ దిశగా �
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా తండ్రయ్యాడు. పాండ్యా, పంఖూరీ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని ఈ జంట తమ తమ ఇన్స్టాగ్రాం ఖాతాల్లో వెల్లడించారు. బిడ్డతో కలిసి దిగిన ఫొటోలను వీళ్ల�
గాయంతో పాటు ఫామ్ కోల్పోయి కొంతకాలం విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా వచ్చే వన్డే ప్రపంచకప్ అనంతరం రిటైర్ అవుతాడని టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చే
ఇంగ్లండ్-ఇండియా మధ్య ముగిసిన మూడో వన్డే తర్వాత భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకులలో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా తమ ర్య
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అంతకుముందు హార్దిక్ పాండ్యా, సిరాజ్ బంతితో చెలరేగడంతో ఇంగ్లండ్ను 259 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్కు లక్ష్యఛేదనలో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలి
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బంతితోపాటు బ్యాటుతోనూ అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా (71) అవుటయ్యాడు. కార్సే వేసిన 36వ ఓవర్ మూడో బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించ�