గాయంతో టీమిండియాకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం టీ20 క్రికెట్లో అత్య�
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్ 2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. హార్దిక్ పాండ్యా సిక్సర్తో ఆటను ముగించగా, స్టేడియంతోపాటు దేశం మొత్తం స�
టీమ్ఇండియా దెబ్బకు దెబ్బ కొట్టింది. పది నెలల క్రితం ఇదే మైదానంలో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి సరైన రీతిలో బదులు తీర్చుకుంది. పేసర్లకు సహకరించిన పిచ్పై మొదట భువనేశ్వర్ నేతృత్వంలోని భారత బౌలింగ్ దళ�
ఆసియా కప్లో టీమిండియా తన ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో తడబడినప్పటికీ చివరకు విజయతీరాలకు చేరింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ను భారత బౌలర్ల�
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడమే కాకుండా కీలక వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఇఫ్తికార్ (28)ను అవుట్ చేసిన ప
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న ఇఫ్తికార్ అహ్మద్ (28)ను హార్దిక్ అవుట్ చేశాడు. హార్దిక్ వేసిన షార్ట్ బాల్ను ఆడటంలో అహ్మద్ విఫల�
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన చివరి టీ20లో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్కు ముందు అతడు గతనెల ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కూడా కెప్టెన్గా పనిచేశాడు. ఐ
విండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత బ్యాటింగ్ ముగిసింది. సీనియర్ల గైర్హాజరీలో ఓపెనింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ (11) నిరాశ పరచగా.. ఓపెనర్గా కొత్త రోల్లో కనిపించిన శ్రేయాస్ అయ్యర్ (64) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత
వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో చివరిదైన మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కెప్టెన్ రోహిత్ సహా కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. దీంతో టాస్కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు�
జార్జ్టౌన్: వెస్టిండీస్ టూర్లో ఉన్న హార్దిక్ పాండ్యా.. మాజీ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం విండీస్తో టీ20 సిరీస్ జరగుతున్న విషయం తెలిసిందే. ఇండియా ఇప్�
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం వెస్టిండీస్తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ �
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్ను థర్డ్ మ్యాన్ దిశగా �