టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం వెస్టిండీస్తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ �
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్ను థర్డ్ మ్యాన్ దిశగా �
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా తండ్రయ్యాడు. పాండ్యా, పంఖూరీ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని ఈ జంట తమ తమ ఇన్స్టాగ్రాం ఖాతాల్లో వెల్లడించారు. బిడ్డతో కలిసి దిగిన ఫొటోలను వీళ్ల�
గాయంతో పాటు ఫామ్ కోల్పోయి కొంతకాలం విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా వచ్చే వన్డే ప్రపంచకప్ అనంతరం రిటైర్ అవుతాడని టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చే
ఇంగ్లండ్-ఇండియా మధ్య ముగిసిన మూడో వన్డే తర్వాత భారత ఆటగాళ్లు ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకులలో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా తమ ర్య
ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అంతకుముందు హార్దిక్ పాండ్యా, సిరాజ్ బంతితో చెలరేగడంతో ఇంగ్లండ్ను 259 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్కు లక్ష్యఛేదనలో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలి
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బంతితోపాటు బ్యాటుతోనూ అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా (71) అవుటయ్యాడు. కార్సే వేసిన 36వ ఓవర్ మూడో బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించ�
మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 46వ ఓవర్లో బంతి అందుకున్న చాహల్.. ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఓవర్టాన్ కొట్టిన బంతిని లాంగాఫ్లో ఉన్న సిరాజ్ సరిగా జడ్జ్ చెయ్యలేకపోయాడు. దాంతో అతని చే�
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ మరో కీలక వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న లియామ్ లివింగ్స్టోన్ (27)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. 37వ ఓవర్లో పాండ్యా వేసిన తొలి బంతిని భారీ సిక్సర
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే బెయిర్స్టో (0), రూట్ (0) వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆదుకున్న బెన్స్టోక్స్ (27) పెవిలియన్ చేరాడు. జేసన్
రెండో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలక�
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అద్భుతంగా గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. బ్యాటర్లు రాణించడంతో 198/8 భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటర్లను 148 పరుగులకే ఆలౌట్ చేసి తొలి
భారత్ 198/8 ఇంగ్లండ్తో తొలి టీ20 మూడు ఫార్మాట్ల కెప్టెన్గా ఎంపికైన అనంతరం రోహిత్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. మరోవైపు పూర్తి స్థాయి సారథిగా బట్లర్కు కూడా ఇదే మొదటి మ్యాచ్. సౌతాంప్టన్: మూడు మ్యాచ్ల సిరీస్లో
డబ్లిన్: ఐర్లాండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. నిజానికి ఆ మ్యాచ్లో ఇండియా నెగ్గినా.. ఐర్లాండ్ మాత్రం ఆ హైస్కోర్ గేమ్లో కేక పుట్టించింది. దాదాపు విక్టరీ వరకు వచ్చింది. కానీ �