సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తడబడుతోంది. తొలి మ్యాచ్లో అదరగొట్టిన బ్యాటర్లు ఈ మ్యాచ్లో సత్తాచాటలేకపోతున్నారు. ఇషాన్ కిషన్ (34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. రుతురాజ�
డేవిడ్ మిల్లర్, డస్సెన్ వీరవిహారం అజేయ అర్ధసెంచరీలతో విజృంభణ తొలి టీ20లో సఫారీలదే గెలుపు భారత్ వరుస విజయాలకు బ్రేక్ ఢిల్లీ అరుణ్జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. కిక్కిరిసిన అభిమానుల మధ్య బ్యా
భారత జట్టులో ఎందరో సూపర్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ధోనీ హయాంలో భారత క్రికెట్కు అత్యద్భుతమైన ఆటగాళ్లు లభించారనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి వారు అంత సక్సెస్ అవడంలో ధోనీ పాత్ర చాల�
కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ ట్రోఫీ సాధించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన ఫేవరెట్ క్రికెటర్ గురించి మాట్లాడాడు. సాధారణంగా చాలామంది క్రికెటర్లు సచిన్ వంటి దిగ్గజాలను తమ ఫేవరెట్లుగా చ�
ఐపీఎల్లో అద్భుతంగా రాణించి గుజరాత్ టైటాన్స్ సారధిగా తొలి ప్రయత్నంలోనే టైటిల్ సాధించిన హార్దిక్ పాండ్యా గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను భారత జట్టుల
ఈ ఏడాది భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు హార్దిక్ పాండ్యా. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన అతను.. మళ్లీ జట్టు గడప తొ
ఐపీఎల్ 2022 ట్రోఫీ గెలుచుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి గుజరాత్ టైటాన్స్ జట్టు కోచ్ గ్యారీ కిర్స్టన్ మాట్లాడాడు. 2011లో భారత జట్టు వన్డే ప్రపంచ కప్ నెగ్గినప్పుడు కూడా అతనే కోచ్గా ఉన్న సంగతి తెలిసి�
ప్రస్తుత ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్న ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఫిట్నెస్ లేమి కారణంగా కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన పాండ్యా.. ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సారధిగా చాలా కాలం తర్వాత మళ్�
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ పండుగ ఐపీఎల్ చివరి దశకు చేరింది. ఈ క్రమంలోనే కోల్కతా వేదికగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్స్ గుజరాత్తో పోరుకు సిద్ధమైంది. వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టాస్ గ�
ఈ ఐపీఎల్ సీజన్లో కొత్తగా చేరిన గుజరాత్, లక్నో జట్లు మరోసారి బరిలో సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అంతకుముందు ఈ రెండు జట్లు పోటీ
తన మాజీ టీం ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సారధి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. గత మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకొని ఘోరంగా దెబ్బతిన్న గుజరాత్.. ఈసారి అలాంటి ని�