Minister Dayakar Rao | పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పోడు వ్యవసాయదారులకు సమస్యలు, అటవీ సంపద
Minister Dayakar Rao | కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. బీజేపీ నేతలు ఎన్ని ఆటంకాలు కల్పించినా.. నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు యజ్ఞంలా కొనసాగుతూనే ఉంటు�
హైదరాబాద్ : ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యేందుకు యువత పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క వీడియోతో ఓవర్నైట్లో ఫేసమ్ అవుతామనుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస�
హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో గణపతి పూజలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా�
హనుమకొండకు చెందిన యువతి పురుగుల మందు తాగి బలవన్మరణం చెందింది. ఈ నెల 18న ఆమె పురుగుల మందు తాగగా.. సోమవారం నాడు కన్నుమూసింది. దామెర మండలం లాదెళ్ల గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వరుసకు సోదరుడైన ప్రణయ్ అనే యువకుడ
పిల్లలను కలిసి సంతోషాన్ని పంచుకున్న లక్ష్మి హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 13: ఏడు సంవత్సరాల తర్వాత ఓ మాతృమూర్తి తన పిల్లలను కలుసుకొన్న ఘటన హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. ఏసీపీ కిరణ్కుమార�
మంగళవారం రాత్రి హనుమకొండ, వరంగల్లో దంచికొట్టిన వాన భారీ ఉరుములు, మెరుపులతో హడలెత్తిన ప్రజలు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు ఇళ్లలోకి చేరిన వరద సహాయక చర్యలు చేపట్టిన బల్దియా పునరావాస కేంద్రం ఏర్పాటు మహబూ�
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2 : ఉద్యమంలో పాల్గొన్నవారికి తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారు. టీఆర్ఎస్లో పదవులు అనుభవించి కొందరు ఇప్పుడు పార్టీని వీడి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని వ
హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన అబ్బాయి.. అమెరికా అమ్మాయిని వివాహమాడాడు. కాజీపేటకు చెందిన పుట్ట అరవింద్రెడ్డి అమెరికాలోని ఆబాన్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. అదే యూనివర్స�
హనుమకొండ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం సుమారు గంటపాటు పడిన వానకు నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వరద పారింది
రాష్ట్రానికి అవార్డు అందజేసిన కేంద్రం అభినందించిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వ్యాసెక్టమీ) చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థ�
హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం ‘సాధన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం హనుమకొండ
హనుమకొండ : హనుమకొండలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని
హనుమకొండ : వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని నాలాలను శుభ్రం చేయాలి. అవసరమైతే నాలాలను వెడల్పు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బ