రైతులకు మూడు గంటల కరంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడో రోజూ నిరసనలు పెల్లుబికాయి. ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లు ధర్నాలతో గురువారం దద్దరిల్లాయి. బీఆర్ఎస్ శ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థిక పురోగతి సాధించాలని, అందుకు స్థానిక అవసరాల రీత్యా వ్యాపారాలు చేసుకోవాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు సూచించారు. డీసీసీబీ ఉమ్మడి వరంగల
హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు ప్రజలు పోటెత్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రెండు మూడు వారాల నుంచి గ్రీవెన్స్ నిర్వహించకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో �
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచికొట్టింది. శుక్రవారం సాయంత్రం హనుమకొండ, వరంగల్లో భారీ వర్షం పడగా మిగతా చోట్ల మోస్తరుగా కురిసింది. తొలకరి వర్షాలతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లబడడంతో జనం పరవశించిపోయారు.
ఈనెల 31న హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆడి టోరియం ఆవరణలో నిర్వహించనున్న కార్మిక యుద్ధభేరి సభకు తరలిరావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా పబ్ల�
Minister Dayakar Rao | హనుమకొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పల్లె పల్లెనా పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై మంత్రి వరంగల్, హన్మకొండ జిల్లాల అధికార�
Telangana | ఐనవోలు: ఒక్కగానొక్క కూతురికి చెవులు కుట్టించి పండుగ చేయాలని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు! ఇందుకోసం కొత్త బట్టలు, బంగారం కొనుగోలు చేయడంతో పాటు ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంకో మూడు రోజు�
Road accident | బాగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డ చెట్టంత కొడుకులను చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు..! ఇక వాళ్లకు పెళ్లిళ్లు చేసి మనుమలు, మనుమరాండ్లతో కాలక్షేపం చేయవచ్చని ఆశపడ్డారు..! కానీ ఇంతలో విధికి కన్నుకుట్�
ఒక్కో పువ్వును పలకరిస్తూ.. నెలలతరబడి కష్టపడుతూ తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. చెట్ల కొమ్మలకో.. కొండ అంచులకో.. అప్పుడప్పుడూ ఇండ్ల పోర్టికోలకో తుట్టెలను కట్టి.. అందులో తేనెను పోగుచేస్తాయి.
ఓ యువకుడు అనాథను పెండ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచా డు. కరీంనగర్ జిల్లా మెతుకుపల్లికి చెందిన కర్నకంటి రమ్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో హనుమకొండలోని ప్రభుత్వ బాలికా సదనంలో పెరిగి అక్కడే చదువు�
మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ హనుమకొండ పార్టీ కార్యాలయాన్ని పండుగ వాతావరణంలో శుక్రవారం ప్రారంభించారు. వరంగల్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ముందుగా హనుమకొండ బాలసముంద్రంలో నిర్మించిన హనుమకొండ
వచ్చే నెల 5వ తేదీన మంత్రి కేటీఆర్ నగరానికి వస్తున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు.
Surrender | నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన మావోయిస్టు దంపతులు(Maoist Family గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్(Warangal CP Ranganath) ఎదుట లొంగిపోయారు.