హనుమకొండ : ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసల వర్షం కురిపించారు. నిత్యం కార్మికుల మధ్య ఉంటూ శ్రమజీవిలా కష్టపడే నాయకుడు వినయ్ భాస్కర్ అని
హనుమకొండ : హనుమకొండలో ఎంసీఏ చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వెంట పడుతూ ఓ యువకుడు గొంతు కోసిన సంఘటనపై పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు క
హనుమకొండ : హనుమకొండ అశోక్ నగర్లో ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిని ప్రేమ పేరుతో వెంట పడుతూ..ఓ కిరాతకుడు గొంతు కోసిన సంఘటనపై స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనూష �
హనుమకొండ : తనను ప్రేమించట్లేదనే కోపంతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్�
హనుమకొండ : వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబందించిన మున్సిపాలిటీల అభివృద్ధి గురించి హనుమకొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమ�
గ్రేటర్ పరిధిలో రూ.27 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం మరో రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన నర్సంపేటలోనూ పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు, అభయహస్తం చెక్కుల పంపిణీకి ఏ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 20న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. ప్ర
హనుమకొండ : జిల్లాలోని శాయంపేట మండలం మందారిపేట కస్తూర్బా పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాప�
హనుమకొండ : అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం కటక్షాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 60 డ�
హనుమకొండ : గత పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణ అభివృద్ధి చెందలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐనవోలు మండల�
హనుమకొండ, మార్చి 20 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశా
సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ విజేతకు ట్రోఫీ ప్రదానం చేసిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో క్రీడల�
హనుమకొండ : ప్రజలు సుఖ శాంతులతో స్వేచ్ఛగా జీవించాలంటే శాంతిభద్రతలు ప్రాధాన్యత ఎంతో ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ గణనీయమైన కృషి చేస్తున్నాదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�