తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో ద్వారా ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ రా్రష్ట్రం కొనుగోలు చేయగా వాటి బకాయిలు చెల్లించేందుకు మాత్రం అక్కడి అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొనుగోలు �
తపాల శాఖ ఆసరా పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. పోస్టాఫీసులో ఎలాంటి ఫీజు లే కుండా ఉచితంగా రూ.పదివేల వరకు తీసుకునే అవకాశం కల్పించింది. ఆసరా పెన్షన్ చెల్లించేందుకు తపాలా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మ�
హైదరాబాద్ నగరం నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ప్లాజాలో ఈ నెల 11 నుంచి 24 వరకు జాతీయ చేనేత ప్రదర్శన2023 నిర్వహించనున్నట్టు రాష్ట్ర చేనేత, వస్త్ర శాఖ కమిషనర్ బుద్ధా ప్రకాశ్ జ్యోతి తెలిపారు.
చేనేతపై జీఎస్టీని కేంద్రం వెంటనే రద్దు చేయాలని గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ డిమాం డ్ చేసింది. దుబాయ్లో సోమవారం జరిగిన సమ్మిట్లో 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఐటీ ఉద్యోగులు తమ వంతు సహకారమందిస్తున్నారని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం అన్నారు.
తెలంగాణ చేనేత వస్త్రాలు, ప్రత్యేకించి ఇక్కత్ చీర నేత సాంకేతికత ఆస్ట్రేలియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫినాక్ట్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దేశ రాజధాని కాన్బెర్రాలో ఈ నెల 17 నుంచి 19 వరకు నేషనల్
చేనేతపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీ పన్నును పూర్తిగా రద్దు చేసి నేతన్నకు ఊరట కల్పించాలని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
తెలంగాణ చేనేత వస్త్ర నైపుణ్యం, ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్టైల్ రిసెర్చ్ సాలర్ కైరా జాప్ గాబ్రియేల్ ప్రశంసించారు.
చేనేత వస్ర్తాలపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని అఖిల భారత పద్మశాలి సంఘం స్పష్టం చేసింది. జీరో జీఎస్టీ ఉద్యమంలో భాగంగా గుజరాత్లోని దండి మార్చ్ స్మారక చిహ్నం వద్ద సంఘం నేతలు �
Surat | గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన క
PM Modi | ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రంలో పర్యటించనున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు గాను ప్రధాని మోదీపై కార్మిలోకం భగ్గుమంటున్నది.
minister ktr | నేతన్నలకు వ్యతిరేకంగా పని చేసే ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడు
Talasani srinivas yadav | చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి