స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల మేళా ‘సరస్'ను సెర్ప్ సీఈవో గౌతం పొట్రుతో కలిసి సీడీఎంఏ పమేలా సత్పతి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. నెక్లెస్ రోడ్లోని ప్రసాద్ ఐమాక్స్ పకన హెచ్ఎండ�
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేనేత రంగానికి పునర్జీవం పోశారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. చేనేతను ఆదుకునేందుకు చేనేత మిత్ర పథకంతో వారికి ముడిసరుకులు 50శాతం సబ్సిడీతో అం�
జీ-20 సమ్మిట్ వేదికగా చేనేత వస్ర్తాలను ప్రమోట్ చేయాలని ప్రధాని మోదీకి అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి శనివారం ఆయన లేఖ రాశారు.
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత వస్త్రంపై మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఢిల్లీ వేదికగా దేశంలో తొలిసారి జరుగుతున్న జీ-20 సదస్సుకు హాజరయ్యే ఆయా దేశాల అధ్యక్షుల ఫొటోలతోపాటు ప్రధాని మోదీ అ
ఉమ్మడి పాలనలో బతుకు భారమై వలసబాట పట్టిన చేనేత కార్మికులు.. స్వరాష్ట్రంలో సొంతూర్లకు వాపస్ వస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. నాడు వృత్తిని వదిలినవారే
‘పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదు. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుంటే.. సీఎం కేసీఆర్ దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేస్తున్నరు. పన్నెండున్నర కోట్ల రూపాయల
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్నల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం అనేకం కార్యక్రమాలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను అమల
వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మారిన వృత్తి చేనేత. కర్ని, సాలే, దుదేకుల, రజక, మైనార్టీ కులాల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరాగా తీసుకుని జీవనం సాగిస్తున్నాయి. గద్వాల జరీ చీరలకు పెట్టింది
విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ చేనేత రంగం ఆదర్శంగా నిలుస్తున్నది. చేనేత పరిశ్రమ గత పాలకుల నిర్లక్ష్యానికి గురికాగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతల జీవితాల్లో వెలుగులు నింపింది. సీఎం కేసీఆ�
చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 7న ఢిల్లీలో నిర్వహించనున్న ‘హ్యాండ్లూమ్ మార్చ్'ను విజయవంతం చేయాలని అఖిల భారత పద్మశాలి సం ఘం చేనేత విభాగం పిలుపునిచ్చింది. సోమవారం మహారాష్ట్రలోని �
తెలంగాణలోని పలు చేనేత సహకార సంఘాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన నేత ఉత్పత్తుల బకాయిలను చెల్లించడం లేదు. నేత కార్పెట్లకు రావాల్సిన కోట్లాది రూపాయలను విడుదల చేయడంలో అధికారులు