MLA Adi Srinivas | మరో నాలుగు నెలల్లో పదవిని కోల్పోతున్న బండి సంజయ్ (Bandi Sanjay) గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో చేనేతలకు ఏ ఒక్క రూపాయి సహకారం అందించలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) ఆరోపించారు.
చేనేత రంగంసహా వస్త్ర పరిశ్రమల సమస్యలపై సమగ్ర విచారణ జరిపి, నష్టాల నుంచి గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని సహకార, చేనేత, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆద
చేనేతరంగం, కార్మికుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా కొనసాగించాలని, 5% జీఎస్టీ పరిహారం చెల్లించాలని అఖిలభారత పద్మశాలి సంఘం చేనే
చేనేతపై ‘జీరో జీఎస్టీ ఉద్యమం’ ద్వితీయ వార్షికోత్సవాన్ని నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఈ నెల 5న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న సోమవారం ఒక �
చేనేత, జౌళి రంగాలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్�
Bhoodan Pochampally | ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు.
ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ హ్యాండ్లూమ్ కోసం కృషి చేయాలని కేంద్రాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రతిపాదనలు పంపాలని ప్రధాని మోదీక�