KTR | : రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదేండ్ల పాటు సిరిసిల్ల నేతన్నలను అన్ని రకాలుగా ఆదుకుని, చేతి నిండా పని కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లను మరో తిర్పూర్
భూదాన్ పోచంపల్లికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. దానిని తాత్కాలికంగా పొట్టి శ్రీరాములు తెలుగు య�
రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పది నెలలుగా గిరాకి లేకపోవడంతో ‘చేనేత చేయూత’ పథకం కింద ఆర్డీ-1 అకౌంట్లో నెల వారీగా డబ్బులు జమ చేయలేక పోయామని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని కేసీఆర్నగర్కు చెందిన గోవింది సదానందం (38) నేత కార్మికుడి గా పని చేస్తున్నాడు.
గద్వాల జిల్లా కేంద్రం లో బుధవారం నిర్వహించిన చేనేత ఫ్యాషన్షో ఆకట్టుకున్నది. డిగ్రీ, జూనియర్ కళాశాల వి ద్యార్థినీ, విద్యార్థులు చేనేత వస్ర్తాలు ధరించి నిర్వహించిన ర్యాంప్వాక్ అదుర్స్ అ నేలా సాగింద�
చేనేత, వస్త్ర శాఖకు ప్రభుత్వం రూ.355కోట్లు కేటాయించింది. విద్యార్థుల యూనిఫామ్స్, దవాఖానల్లో ఉపయోగించే బెడ్షీట్లు వంటివి చేనేత సహకార సంఘాల ద్వారా సేకరిస్తామని బడ్జెట్లో ప్రకటించింది.
నేతన్నలతో రాజకీయాలు చేయడం సరికాదని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు హితవు పలికారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాల
‘బీజేపీకి పేదలంటే పట్టదు. వారి ఎజెండాలో పేదలు, కార్మికులు, రైతులు, ఆటోకార్మికులు వంటి వారు ఉండరు. అంబానీ, అదానీలకు, శ్రీమంతులకు రూ.లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప.. పేదవారికి ఏమీ చేయరు
రాష్ట్రంలో చేనేత రంగం చతికిలపడింది. నేతన్నల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. నేతన్నల బకాయిలను కొత్త సర్కారు చెల్లించకపోవడంతో చ�
వస్త్ర పరిశ్రమ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వక, బకాయిలు విడుదల చేయక సర్కారు సాంచాలకు సంకెళ్లు విధించింది. పనులు లేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు బకాయిలు చెల్లించలేదని తెలిపారు.
KTR | రాష్ట్రంలోని నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..! కార్మికులు రోడ్డున పడ్డా కనక
సుసంపన్న భారతదేశ నాగరికతకు వన్నె తెచ్చిన చేనేత పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. దేశంలో నేటికీ సుమారు 20 లక్షల మగ్గాలపై కోటిమంది జీవనోపాధి పొందుతున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో భ