Surat | గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన క
PM Modi | ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రంలో పర్యటించనున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు గాను ప్రధాని మోదీపై కార్మిలోకం భగ్గుమంటున్నది.
minister ktr | నేతన్నలకు వ్యతిరేకంగా పని చేసే ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడు
Talasani srinivas yadav | చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి
Minister Errabelli Dayaker Rao | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధాని మోదీకి మంత్రి ఎర్రబెల్లి దయా�
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పురపాలక, చేనేత,జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు.
Minister KTR | చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా
తెలంగాణకు చెందిన మూడు చేనేత వస్ర్తాలకు యునెస్కో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్ర్తాలు ఉన్నట్టు యునెస్కో వెల్లడించగా, అందులో మన రాష్ట్రంలోని హిమ్రూ, సిద్దిపేట గొల్లభామ, న�
తెలంగాణ చేనేత, టైక్స్టైల్స్ విధానాలు అద్భుతమని ఒడిశా చేనేత, జౌళి శాఖమంత్రి రీటా సాహూ కితాబిచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కు�
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి నాలుగున్నర ఏండ్ల�
నేతన్నలకు చేతినిండా పని, పెరిగిన జీవనప్రమాణాలు ఈ ఏడాదికి సిద్ధమైన చీరలు, త్వరలో జిల్లాలకు రవాణా హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న చేనేత, పవర్