Minister Errabelli Dayaker Rao | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధాని మోదీకి మంత్రి ఎర్రబెల్లి దయా�
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పురపాలక, చేనేత,జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు.
Minister KTR | చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా
తెలంగాణకు చెందిన మూడు చేనేత వస్ర్తాలకు యునెస్కో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్ర్తాలు ఉన్నట్టు యునెస్కో వెల్లడించగా, అందులో మన రాష్ట్రంలోని హిమ్రూ, సిద్దిపేట గొల్లభామ, న�
తెలంగాణ చేనేత, టైక్స్టైల్స్ విధానాలు అద్భుతమని ఒడిశా చేనేత, జౌళి శాఖమంత్రి రీటా సాహూ కితాబిచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కు�
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి నాలుగున్నర ఏండ్ల�
నేతన్నలకు చేతినిండా పని, పెరిగిన జీవనప్రమాణాలు ఈ ఏడాదికి సిద్ధమైన చీరలు, త్వరలో జిల్లాలకు రవాణా హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న చేనేత, పవర్
‘మా పాలనలో ఖాదీ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఖాదీ పరిశ్రమ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఖాదీకి పూర్వ పూర్వవైభవం తీసుకొస్తున్నాం’.. ఇటీవల గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో నిర�
సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ‘స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది చేనేత పరిశ్రమ. అలా�
జగిత్యాల : చేనేత రంగానికి సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలో చేనేత సహకార సంఘం నిర్వహించిన కార్యక్రమానికి మంత్�
పాలకుర్తి : కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలి. ఇటీవల కేంద్రం పెంచిన జీఎస్టీతో సామాన్య ప్రజలతో పాటు, రెక్కాడితే డొక్కాడని చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పంచాయతీరాజ్ శాఖ మం�
సింగిల్ ఇక్కత్ సిల్క్ స్పెషల్ డిజైన్ వస్త్రానికి దక్కిన అరుదైన గౌరవం నేడు అవార్డు అందుకోనున్న సామల సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 6: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక చేనే�