ఆగస్టు 7న కలకత్తాలో సమావేశం చేనేత నాయకుడు యర్రమాద వెంకన్న హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంలో జీరో జీఎస్టీని అమలు చేయాలని కోరుతూ కలకత్తా టౌన్హాల్లో ఆగస్టు 7న సమావేశాన్ని నిర్వహించనున్నట్�
Edem Chandana | అనగనగా ఒక నాన్న. ఆయన చేయితిరిగిన నేతకారుడు. రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న సృజనకారుడు. హఠాత్తుగా చనిపోయాడు. దీంతో, ఆయననే నమ్ముకున్న వందలాది చేనేత కార్మికులు వీధినపడ్డారు. సరిగ్గా ఆ సమయంలో రంగంల�
Resham Sutra | చేనేత రంగంలో మహిళా కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దారం మగ్గం మీదికి వచ్చేవరకూ వాళ్లు పడే కష్టం చూస్తే.. గుండె బరువెక్కుతుంది. ఇక సిల్కు నూలును వడకడానికి ఇప్పటికీ కాళ్లూ చేతులే ఆధారం. అందులో�
కర్ణాటక విద్యార్థుల కితాబు పోచమ్మమైదాన్, మార్చి 12: ఓరుగల్లు చేనేత ఉత్పత్తులకు నిలయమైన కొత్తవాడను కర్ణాటకకు చెందిన విద్యార్థులు సందర్శించారు. బెంగళూర్లోని శ్రీష్టి మనిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట
ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంపై సిరిసిల్ల నేత కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. బుధవారం వారు రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు
రైతులకు రైతుబీమా తరహాలోనే, నేత కార్మికులకు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు
Nalla Vijay | నాన్న చేనేత కళాకారుడు. ముప్పై ఏండ్ల కిందటే అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి, చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటాడు. కానీ, బంగారు చీర నేయాలనే కల నెరవేరకుండానే మరణించాడు. తండ్రి మగ్గాన్నే వారసత్వ సంపదగా భా�
రాజన్న సిరిసిల్ల : నేత కార్మికులను కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని పెంచడంపై కేంద్రానికి వ్యతిరేకగా �
స్పష్టంచేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం బీబీనగర్ (భూదాన్ పోచంపల్లి ), జనవరి 28: చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆపదని ఎ
హిమాయత్నగర్ : రాష్ట్రంలోని పద్మశాలీ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. ఇటీవల కరీంనగర్ స్థానిక స
చేనేత, జౌళి రంగానికి చేయూత ఏదీ? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐఐహెచ్టీ మంజూరు చేయాలి పవర్లూం అప్గ్రేడ్కు నిధులివ్వాలి కేంద్ర మంత్రులు నిర్మల, గోయల్కు రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి కేటీఆర్ లేఖ ‘సబ్�
రాష్ట్రంలో పెట్టే ఉద్దేశం లేదు: కేంద్రం హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)ని ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింద�
కేంద్ర మంత్రి నిర్మలకు వినతి హైదరాబాద్, జనవరి 1 : చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ చాంబర్స్, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధు లు వ�