రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావును పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల దామోదర్ రావు తల్లి అండాళమ్మ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బుధవారం దామోదర్రావును బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో శాసనమండలి చై�
నాగార్జునసాగర్ ఆయకట్టులో ఎండుతున్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కృష్ణా జలాలు తీసుకురావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు ఆ�
ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడానికి వస్తే తాను గైర్హాజరు అయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఖండించారు.
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.
మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహారావు బహుము ఖ ప్రజ్ఞాశాలి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పీవీ వర్ధంతిని నిర్వహించారు.
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేశారు.శనివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి హైదరాబాద్లోని శాసన మండలి కార్యాలయం�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫాల్స్ సర్వేలని, అవేవీ నిజం కావని అన్నారు.
ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే మరోసారి మోసపూరతమైన మ్యానిఫెస్టోను ప్రకటించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక, క్షేత్ర స్థాయి పర�
తెలంగాణ లో అధికారం కోసం ఆరాటపడుతూ అడ్డగో లు హామీలు, ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఓట్లేస్తే.. రా ష్ర్టాన్ని ఆగం చేస్తారని, ప్రజలంతా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని శాసనమండలి చై
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్తోనే సుభిక్షంగా ఉంటుందని, ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారని తెలిపారు.
తాము అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గాలి వీస్తున్నదనేది కేవలం ప