వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేశారు.శనివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి హైదరాబాద్లోని శాసన మండలి కార్యాలయం�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫాల్స్ సర్వేలని, అవేవీ నిజం కావని అన్నారు.
ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే మరోసారి మోసపూరతమైన మ్యానిఫెస్టోను ప్రకటించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక, క్షేత్ర స్థాయి పర�
తెలంగాణ లో అధికారం కోసం ఆరాటపడుతూ అడ్డగో లు హామీలు, ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఓట్లేస్తే.. రా ష్ర్టాన్ని ఆగం చేస్తారని, ప్రజలంతా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని శాసనమండలి చై
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్తోనే సుభిక్షంగా ఉంటుందని, ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారని తెలిపారు.
తాము అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గాలి వీస్తున్నదనేది కేవలం ప
సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ సమాన విద్య అందుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీనివాస్నగర్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి జి�
ప్రభుత్వం కుల సంఘాలకు చేయూత నందిస్తుందని శాసన మండి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. చిట్యాలలో రూ.20 లక్షలతో యాదవ సంఘం భవనం, రూ.20 లక్షలతో గౌడ సంఘం భవనం, రూ.10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో ఎ�
ప్రధాని మోదీ పచ్చి అబద్ధ్దాల కోరని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
ఏండ్లపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గత పదేండ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ర�
కోటి వృక్షాల అభిషేకంతో పుడమి పులకించింది. రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పండుగను తలపించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొదలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి భ�
ఒకప్పుడు తలెత్తుకోలేని దుస్థితి నుంచి నేడు సగర్వంగా తలెత్తుకొని, తాము తెలంగాణ రైతులమని చెప్పుకొనే స్థాయికి మన రైతులు ఎదిగారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.