సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాల రీత్యా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 41 మంది
Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం శాసనమండలిలో విద్యపై చర్చ సందర్భంగా తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఏవీఎన్రెడ్డి విద్యాసంస్థల�
తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రను నా మమాత్రం చేసేందుకు ప్రయత్నించిన మంత్రులు జూపల్లి కృష్ణారా వు, సీతక్క తీరుపై బీఆర్ఎస్ ఎ మ్మెల్సీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేశా ర�
‘మన ఊరు ..మన బడి ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మరోసారి ప్రభుత్వానికి సూచ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం శాసనమండలిలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బీఆర్ఎస్�
శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధును ఉద్దేశించి అన్న ‘న్యూసెన్స్' పదాన్ని రికార్డుల నుంచి తొలిగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
Gutta Sukhender Reddy | శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సభలో అసహనం ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కోపాన్ని చూపించారు. ‘ఏందయ్యా నీ లొల్లి.. రోజూ న్యూసెన్స్ చేస్తున్నావ్..’ అంటూ గద్ది
నీళ్లు లేక గ్రామాల్లో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీరు ఇచ్చేందుకు బోర్లు, పైపులైన్ల వంటి చిన్న చిన్న మరమ్మతులకు కూడా వీలుకావడం లేదు. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఎక్కడికక్కడ నీలదీస్త�
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులు మంగళవారం మండుటెండలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ బడిలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. పాఠశాల ఆవరణ, తర
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఎన్ని రోజులు సభ నిర్వహించాలో సోమవారం జరుగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
సమాజంలో నెలకొన్న రుగ్మతల నివారణకు బుద్ధు డి బోధనలే శరణ్యమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సామ్రాట్ అశోక చక్రవర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధ దమ్మ తీసుకున�
ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్పై చర్య లు తీసుకుంటానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపా రు.
కాంగ్రెస్ పార్టీలో పదవుల చిచ్చు ఆరేలా కనిపించడంలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు గుత్తా అమిత్రెడ్డిలకు నామినేటెడ్ పోస్టులపై పార్�