బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆధ్వర్యంలో శాసనమండలి వేదికగా దాసోజు ప్రమాణం చేశారు. తొల
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆయన
తెలంగాణ అగ్రి, హార్టికల్చర్ సొసై టీ ఆధ్వరంలో నా ంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తెలంగాణ రైతు మహోత్సవం-2025 కార్యక్రమాన్ని శుక్రవారం శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రారంభించా రు. ఈ నెల 14 వరకు �
నల్లగొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ నిధుల అంశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. ఏకంగా ముఖ్య నేతల నడుమ విభేదాలకు దారితీసింది. ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలే శాసనమండలి చైర్మన్
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాల రీత్యా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 41 మంది
Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం శాసనమండలిలో విద్యపై చర్చ సందర్భంగా తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఏవీఎన్రెడ్డి విద్యాసంస్థల�
తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రను నా మమాత్రం చేసేందుకు ప్రయత్నించిన మంత్రులు జూపల్లి కృష్ణారా వు, సీతక్క తీరుపై బీఆర్ఎస్ ఎ మ్మెల్సీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేశా ర�
‘మన ఊరు ..మన బడి ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మరోసారి ప్రభుత్వానికి సూచ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం శాసనమండలిలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బీఆర్ఎస్�
శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బీఆర్ఎస్ సభ్యుడు తాతా మధును ఉద్దేశించి అన్న ‘న్యూసెన్స్' పదాన్ని రికార్డుల నుంచి తొలిగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
Gutta Sukhender Reddy | శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సభలో అసహనం ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కోపాన్ని చూపించారు. ‘ఏందయ్యా నీ లొల్లి.. రోజూ న్యూసెన్స్ చేస్తున్నావ్..’ అంటూ గద్ది
నీళ్లు లేక గ్రామాల్లో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీరు ఇచ్చేందుకు బోర్లు, పైపులైన్ల వంటి చిన్న చిన్న మరమ్మతులకు కూడా వీలుకావడం లేదు. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఎక్కడికక్కడ నీలదీస్త�