రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ సర్కారు తెల్లముఖం వేసింది. వారం కింద జరిగిన ఘటనపై జలమండలి, ఏజెన్సీ గోప్యత పాటించాయని అందరికీ తెలిసిన సత్యం!. కానీ ఈ రాష్ర్టాన్ని పాలిస్తున్న ప్రభుత్వ పెద్దలకు ఘటనపై సమాచారమే లే�
నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇదే శుభతరుణమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణలోగానీ జిల్లాకు చెంద�
తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఆరో రోజు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రత్యేక మోషన్స్పై ఉపాధ్యాయ సభ్యులు రఘోత్�
కాంగ్రెస్లో చేరిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాసనమండలి సభ్యులు టీ భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్ రావు, దండే విఠల్, యెగ్గె మల్లేశంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర�
కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు అనుక్షణం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ, కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు పుట్టినిళ్లే కాంగ్రెస్ పార్టీ. నిజానికి కుటుంబ రాజకీయాల గురించ
ప్రకృతికి రంగులద్దినట్టు అప్పుడే వచ్చిన మావి చిగుళ్లు, కుహూ.. కుహూ.. అంటూ సరాగాలు పలుకుతూ కోకిలలు, సువాసనలు వెదజల్లే పూలు, నక్షత్ర గమనానికి ఆది అయిన తెలుగు నూతన సంవత్సరం వచ్చేంది.
రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావును పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల దామోదర్ రావు తల్లి అండాళమ్మ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బుధవారం దామోదర్రావును బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో శాసనమండలి చై�
నాగార్జునసాగర్ ఆయకట్టులో ఎండుతున్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కృష్ణా జలాలు తీసుకురావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు ఆ�
ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడానికి వస్తే తాను గైర్హాజరు అయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఖండించారు.
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.
మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహారావు బహుము ఖ ప్రజ్ఞాశాలి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పీవీ వర్ధంతిని నిర్వహించారు.