సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ సమాన విద్య అందుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీనివాస్నగర్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి జి�
ప్రభుత్వం కుల సంఘాలకు చేయూత నందిస్తుందని శాసన మండి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. చిట్యాలలో రూ.20 లక్షలతో యాదవ సంఘం భవనం, రూ.20 లక్షలతో గౌడ సంఘం భవనం, రూ.10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో ఎ�
ప్రధాని మోదీ పచ్చి అబద్ధ్దాల కోరని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
ఏండ్లపాటు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గత పదేండ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ర�
కోటి వృక్షాల అభిషేకంతో పుడమి పులకించింది. రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పండుగను తలపించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొదలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి భ�
ఒకప్పుడు తలెత్తుకోలేని దుస్థితి నుంచి నేడు సగర్వంగా తలెత్తుకొని, తాము తెలంగాణ రైతులమని చెప్పుకొనే స్థాయికి మన రైతులు ఎదిగారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
నోరుజారటమే రాజకీయం అనుకోవడం పొరపాటని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో పెడధోరణులు వస్తున్నాయని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బట్టకాల్చి మీదేయటం పీసీస
Gutta Sukhender Reddy | సీనియర్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkat Reddy) కి రాజకీయ పరిణితి లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy) మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శమని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శాసనసభ పనితీరు అద్భుతంగా ఉందని ఢిల్లీలోనూ మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రా�
TS Assembly Session | రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సభానాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీని శుక్రవారం ఖరారు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అ�
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు కలువడం, మోదీ సర్కార్ను గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు ఇష్టం లేదని శాసన మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Gutta Sukhender Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్ రెడ్డి (Gutta Sukhender Reddy )ఆరోపించారు.
దేశంలో అన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని చేసినా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని స్పష్టంచేశారు. మిగతా పార్టీ�