నోరుజారటమే రాజకీయం అనుకోవడం పొరపాటని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో పెడధోరణులు వస్తున్నాయని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బట్టకాల్చి మీదేయటం పీసీస
Gutta Sukhender Reddy | సీనియర్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkat Reddy) కి రాజకీయ పరిణితి లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy) మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలు దేశానికే ఆదర్శమని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శాసనసభ పనితీరు అద్భుతంగా ఉందని ఢిల్లీలోనూ మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రా�
TS Assembly Session | రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సభానాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీని శుక్రవారం ఖరారు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అ�
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు కలువడం, మోదీ సర్కార్ను గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు ఇష్టం లేదని శాసన మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Gutta Sukhender Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్ రెడ్డి (Gutta Sukhender Reddy )ఆరోపించారు.
దేశంలో అన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని చేసినా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని స్పష్టంచేశారు. మిగతా పార్టీ�
సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యతోనే సకలం సిద్ధిస్తాయని భావించి సర్కారు పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్�
సాగు, తాగునీరు అందివ్వడంలో సఫలమైన సీఎం కేసీఆర్ అపర భగీరథుడని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అవంతీపురం వాటర్ గ్రీడ్ ట్రీట్మెంట
Gutta Sukhender Reddy | తెలంగాణ రాష్ట్రంలో గమ్యం, గమనం లేని నాయకుడు భట్టి విక్రమార్క అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy )ఆరోపించారు.
ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ అధ్వర్యంలో సోమవారం నల్లగొండ పట్టణంలో
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 2కే రన్ ఉత్సాహంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలు ప్రదర్శించి బెలూన్లు ఎగురవేయగా, చిన్నారులతోపాటు యువత భాగస్వాములయ�
లనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసిన లక్ష్యం నెరవేరుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాల�