సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యతోనే సకలం సిద్ధిస్తాయని భావించి సర్కారు పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్�
సాగు, తాగునీరు అందివ్వడంలో సఫలమైన సీఎం కేసీఆర్ అపర భగీరథుడని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అవంతీపురం వాటర్ గ్రీడ్ ట్రీట్మెంట
Gutta Sukhender Reddy | తెలంగాణ రాష్ట్రంలో గమ్యం, గమనం లేని నాయకుడు భట్టి విక్రమార్క అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy )ఆరోపించారు.
ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ అధ్వర్యంలో సోమవారం నల్లగొండ పట్టణంలో
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 2కే రన్ ఉత్సాహంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలు ప్రదర్శించి బెలూన్లు ఎగురవేయగా, చిన్నారులతోపాటు యువత భాగస్వాములయ�
లనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసిన లక్ష్యం నెరవేరుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాల�
సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను పురస్కరించుక�
అసెంబ్లీ, శాసనసభ ప్రాంగణాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్క�
తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలకపాత్ర పోషించిందని, దీనిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జేఎన్టీయూహెచ్లోని జేఎన్ ఆడి�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే సీన్ లేదని, ఆ పార్టీ కప్పల తక్కెడ లాంటిదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవాచేశారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా మీడియా చిట్చాట్లో మ�
Non-Political | రాజ్యాంగ చట్టాలను అనరుసరిస్తూ ధర్మబద్ధంగా పదవిని నిర్వహిస్తున్న స్పీకర్ పోచారం, తనపై బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy ) పేర్కొన్నారు.
రోడ్లు, భవనాల శాఖలో జూన్ 2 నుం చి మొత్తం 328 నూతన కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం నూ తన సచివాలయంలో ఇందుకు సంబంధించి న ఫైల్పై తొలి సంతకం చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభలు సంబురంగా సాగాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ప్రకారం సాగిన సభలు ఎంతో ఆకట్టుకున్నాయి.