సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను పురస్కరించుక�
అసెంబ్లీ, శాసనసభ ప్రాంగణాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్క�
తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలకపాత్ర పోషించిందని, దీనిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జేఎన్టీయూహెచ్లోని జేఎన్ ఆడి�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే సీన్ లేదని, ఆ పార్టీ కప్పల తక్కెడ లాంటిదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవాచేశారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా మీడియా చిట్చాట్లో మ�
Non-Political | రాజ్యాంగ చట్టాలను అనరుసరిస్తూ ధర్మబద్ధంగా పదవిని నిర్వహిస్తున్న స్పీకర్ పోచారం, తనపై బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy ) పేర్కొన్నారు.
రోడ్లు, భవనాల శాఖలో జూన్ 2 నుం చి మొత్తం 328 నూతన కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం నూ తన సచివాలయంలో ఇందుకు సంబంధించి న ఫైల్పై తొలి సంతకం చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభలు సంబురంగా సాగాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ప్రకారం సాగిన సభలు ఎంతో ఆకట్టుకున్నాయి.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలించిందని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం దేశ సంపదను గుజరాత్ బాడా వ్యాపారులకు ధార�
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు నెల రోజులపాటు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెలవంక దర్శనమివ్వగా శనివారం ఈదుల్ ఫిత్న్రు భక్తి శ్రద్ధలతో జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈద్గాహ్లు, �
శాసనమండలి సభ్యుల గౌరవాన్ని, హక్కులను కాపాడే బృహత్తర బాధ్యత అర్జీల సమితి, ప్రివిలేజ్ కమిటీ సభ్యులపై ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన శాసనమండలి కమిటీహాల్లో నిర్వహ
Gutta Sukhender Reddy | తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్రెడ్డి.. ఎమ్మెల్యే రమావత్
రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ సర్కారేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.