తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను నియంత్రించడం ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవా�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధమైన పలు వ్యవస్థలను, సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఐదు వాహనాలు ఒకదాటితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వెళ్తుండ
రాష్ట్రంలో మూడు రాజ్యాంగ పదవులను నడిపిస్తున్నది రైతు బిడ్డలేనని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం శాసనమండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి పదవీ బాధ్యతలు