రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎములాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం త�
మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వస్తుందని.. అధికారంలోకి వచ్చాక మెట్రో మూడో విడతను చేపడతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు మండలిలో ధీమా వ్యక్తం చేశారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్�
దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. యావత్ భారతదేశంలో విశ్వనాథ్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
పట్టణంలోని గరుడాద్రి వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి స్పెషల్ ఫండ్ నుంచి రూ.6కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆలయ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
ప్రజలు కోరిన చోట కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తామని, అవసరమైతే కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజల నుంచి ఎలాంటి విన్
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో నిర్వహిస్తున్న 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీవోసీ)లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లెజిస్లే�
రాజస్తాన్ రాష్ట్రం అజ్మీర్లోని షరీఫ్ దర్గాను తెలంగాణ రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం దర్శించుకొన్నారు. 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగు రోజుల పాటు జరుగనున్న 83వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వీ నర్సి�
kikala sathyanarayana | విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి నవరస నటసార్వభౌముడిగా