Balka Suman |కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తోందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్
Telangana | రాష్ట్రంలోని గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బీఆర్ఎస్ పోరాటానికి తలొగ్గిన రేవంత్ సర్కార్.. ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కార�
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షోభంలోకి నెట్టి�
MLC Kavitha | ప్రభుత్వ పాఠశాలల్లో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పసి బిడ్�
Harish Rao | తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతున్నదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవ
Harish Rao | గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ తీరు మారడం లేదని.. గురుకుల విద్యార్థుల కష్టాలు త�
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియోజకవర్గంఅభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య విమర్శించారు. అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా నియోజకవర్గ అభి�
రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కారానికి దశలవారీగా నిరసన తెలుపాలని నిర్ణ�
Telangana | నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులానికి చెందిన ఓ ఉన్నతాధికారి గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని బయటకు పొక్కింది. కేసులదాకా వెళ్లినట్ట�
‘పిల్లల తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దు. గురుకులాల్లో చదువుతున్న ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు తల్లి, తండ్రి అన్నీతానై చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, విద్యా సంస్థలు, వసతిగృహాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగిత్య
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గురుకులంలో బుధవారం 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని అంబులెన్సులో ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
గురుకులాల్లో తాజాగా చేపట్టిన ప్రమోషన్లు, బదిలీల అంశం కొత్త రచ్చకు తెరలేపింది. సబార్డినేట్ రూల్స్కు వ్యతిరేకంగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
విద్యార్థులు శుభ్రత పాటించి రోగాలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఊరెళ్ల గ్రామ రెవెన్యూలోని సాగర్ ఇంజినీరింగ్ కళాశాలలోని మహాత్మ
వేసవి సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ కాలేజీలు నిర్వహించవద్దని, విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా అడ్మిషన్లు కూడా చేపట్టవద్దని ఇంటర్మీడియట్బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రై�