గురుకులాల్లో తాజాగా చేపట్టిన ప్రమోషన్లు, బదిలీల అంశం కొత్త రచ్చకు తెరలేపింది. సబార్డినేట్ రూల్స్కు వ్యతిరేకంగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
విద్యార్థులు శుభ్రత పాటించి రోగాలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఊరెళ్ల గ్రామ రెవెన్యూలోని సాగర్ ఇంజినీరింగ్ కళాశాలలోని మహాత్మ
వేసవి సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ కాలేజీలు నిర్వహించవద్దని, విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా అడ్మిషన్లు కూడా చేపట్టవద్దని ఇంటర్మీడియట్బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రై�
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా టీచింగ్ పోస్టుల్లో దాదాపు 80 శాతం మహిళలకే ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉ�
ఇప్పటికే శాఖలవారీగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై
సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 123 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, స్వరాష్ట్రంలో వాటిని సీఎం కేసీఆర్�
పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యనందిస్తుంటే కొన్ని పత్రికలు గురుకుల పాఠశాల
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 16కు పొడిగించినట్టు ఎస్సీ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ తెలిపారు. దరఖాస్తు నమోదు,
తెలంగాణ ఏర్పడిన తర్వాత గురుకులాలకు మహర్దశ వచ్చింది. ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటుతో పేద విద్యార్థికి విద్యతోపాటు సన్నబియ్యంతో కూడిన రుచికరమైన భోజనం లభిస్తుంది.
వసతి గృహాల విద్యార్థులకు మంచి విద్యనందించాలని ఎమ్మెల్సీ యా దవరెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో గురువారం 6వ స్థాయీ సంఘ సమావేశం జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మె�
ఉమ్మడి ఏపీలో అణగారిన వర్గాల కోసం తక్కువ సంఖ్యలో సంక్షేమ పాఠశాలలు నెలకొల్పడంతో మన విద్యార్థులు నష్టపోయారు. కానీ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించాక టీఆర్ఎస్ ప్రభుత్వం 969 సంక్షేమ గురుకులాలు ప్రారంభించి నా�
తెలంగాణ ప్రభుత్వం మెరుగైన విద్యావ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించేందుకు నూతన గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇందులో �
ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని ఘట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని అంకుషాపూర్లో ఉన్న �
కార్పొరేట్కు దీటుగా బోధన ప్రమాణాలు.. ఉత్తమ ఫలితాల సాధనతో మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మల్లాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గు