వసతి గృహాల విద్యార్థులకు మంచి విద్యనందించాలని ఎమ్మెల్సీ యా దవరెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో గురువారం 6వ స్థాయీ సంఘ సమావేశం జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మె�
ఉమ్మడి ఏపీలో అణగారిన వర్గాల కోసం తక్కువ సంఖ్యలో సంక్షేమ పాఠశాలలు నెలకొల్పడంతో మన విద్యార్థులు నష్టపోయారు. కానీ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించాక టీఆర్ఎస్ ప్రభుత్వం 969 సంక్షేమ గురుకులాలు ప్రారంభించి నా�
తెలంగాణ ప్రభుత్వం మెరుగైన విద్యావ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించేందుకు నూతన గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇందులో �
ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని ఘట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని అంకుషాపూర్లో ఉన్న �
కార్పొరేట్కు దీటుగా బోధన ప్రమాణాలు.. ఉత్తమ ఫలితాల సాధనతో మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మల్లాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గు
ప్రైవేట్కు దీటుగా గురుకుల పాఠశాలలు కంగ్టిలో 418మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య కంగ్టి, మే 9 : గ్రామాలకు సుదూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగించే గిరిజనుల పాలిట గురుకుల పాఠశాలలు వరం లా మారాయి. ఏటా వలస వెళ్లేటప్
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్ర�