గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలు విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణితో విద్యార్థులు క్షణక్షణం భయంభయంగా �
‘పదేండ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకొని ఎవరెస్ట్ను అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు, నేడు బుక్కెడు బువ్వకోసం గుండెలవిసేలా రోదించటమా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ �
సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధారణ గురుకుల పాఠశాలల్లో 2025 సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు టీజీసెట్-25కు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్�
కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడంతోపాటు పెద్ద మొత్తంలో సొంత భవనాలను నిర్మించింది. ఇందులో భాగంగ�
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జిల్లాకో కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా కమిటీల్లో బీఆర్ఎస్ నేతలకు చోటు కల
అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
గురుకులాల్లో అధ్వాన పరిస్థితులపై బీఆర్ఎస్ కొంతకాలంగా చేస్తున్న పోరాటంతోనే ప్రభుత్వం గురుకులాల బాట పట్టిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో ఆదేశించిన మేరకు మౌలిక వ�
కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో గురుకులాలను వెయ్యికిపైగా పెంచింది. అంతేకాదు, మైనారిటీల కోసం 200కు పైగా గురుకులాలను స్థాపించి వర్గం విద్యార్థుల్�
గురుకులాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితుల తుది నివేదికను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావుకు ఫైవ్మెన్ కమిటీ ఆదివారం అందజేసింది. గురుకులాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్పాయిజన్ కేసుల
గురుకుల పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గురుకుల బాట’కు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లాలో చేపట్టిన గురుకులాల బాటను పోలీసులు, ప్రిన్సిపాళ్లు అడ్డుకోవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
గురుకులాల్లో ఏడాదిలో పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. హంటర్రోడ్డులోని సో
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆదివారం నిర్వ హించిన గురుకులాల బాట కార్యక్రమా లను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని వసతి గృహాలను ఎమ్మెల్సీ తాతా మ�
కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, ములుగు జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి విమర్శించారు. అందుకే గురుకులాల్లో �