గుజరాత్లోని మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ‘హనుమాన్ చార్ ధామ్' ప్రాజెక్టు కింద దేశంలోని నలుదిక్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్ నేత హార్ధిక్ పటేల్ను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.
IPL మెగా టోర్నీలో గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ టీం కీలక బ్యాటర్లు త్వరగా పెవిలియన్కు చేరడంతో స్కోర్ నెమ్మదించింది. గుజరాత్ బౌలర్ రాహుల్ తెవాతియా వేసిన ఏడో ఓవర్లో సిక్స్ కొట్టిన సంజూ శాంసన�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు గురువారం రాజ్కోట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు.
విద్యుత్తు సంక్షోభం. పవర్ హాలీడేలు. నాలుగు లక్షల కోట్ల దాకా అప్పులు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనంతగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ.. బీజేపీ ఎంతో గొప్పగా చెప్పే ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఉన్న గుజరాత్ �
విద్యుత్తు రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ జాతీయ స్థాయిలో మరో రికార్డు సాధించింది. విశ్వసనీయత, లభ్యత, ధర.. ఈ మూడు అంశాల్లో దేశంలోనే ద్వితీయ స్థానానికి ఎగబాకింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్�
Organic chemical factory | గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దహెజ్ పారిశ్రామిక వాడలో ఉన్న ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో (Organic Chemical factory) ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పేలుళ్లు సంభవించాయి. దీంతో ఐదుగుర
Hindi paper | గుజరాత్తో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం హిందీ పరీక్ష (Hindi paper) నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో పరీక్ష
వివాదాల పరిష్కారానికి న్యాయవ్యవస్థతో పాటు లోక్ అదాలత్, ఆర్బిట్రేషన్ సెంటర్ల లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు చాలా కీలకమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు
అహ్మదాబాద్: పదో తరగతి హిందీ పేపర్ లీక్ అయ్యింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంతోపాటు జవాబులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుజరాత్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో పదో తరగతి బోర్డు పరీక్షల�
గుజరాత్లో దారుణ ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలిని బెదిరించి నలుగురు వ్యక్తులు పలుమార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీ�
Gujarat | ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ఎక్స్ఈ వేరియంట్ (Corona XE variant) గుజరాత్లో (Gujarat) వెలుగుచూసింది. వడోదరకు చెందిన 60 ఏండ్ల వృద్ధుడిలో ఈ సరికొత్త వేరియంట్ను
ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేస్తానని బహిరంగంగా యూపీలో ఓ స్వామీజీ హెచ్చరించడం కలకలం రేపగా తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రవీణ్ తొగాడియా అనుచరుడు ముస్లిం మహిళలపై అ