అహ్మదాబాద్ : గుజరాత్లోని అటవీ ప్రాంతంలో ఓ యువకుడు ట్రాక్టర్తో సింహాన్ని వెంబడించాడు. ఈ వీడియో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సింహాన్ని వేటాడినందుకు సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటల్
ఐదేండ్ల క్రితం అనుమతి లేకుండా నిర్వహించిన ఓ ర్యాలీ కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని స్థానిక మెజిస్టీరియల్ కోర్టు దోషిగా తేల్చింది. మేవానీతో పాటు ర్యాలీలో పాల్గొన్న మరో తొమ్మిది మందిని కూడ
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ సందర్శించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జైరాం రమేశ్ ఆధ్వర్యంలో గిర్ నే
అహ్మదాబాద్ : గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖేద్బ్రహ్మ నియోజకవర్గం ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీ�
గుజరాత్లో మార్పు రావాల్సిందేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఢిల్లీలో ఎంతో సక్సెస్ సాధించిందని చెప్పుకొచ్చారు. అలాగే పంజాబ్లో కూడా మార�
వచ్చే వారం గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొగ్గుచూపుతుందా అని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రశ్నించారు. ఆప్ను చూసి కా
హనుమకొండ : బర్రెల కొనుగోలు కోసం గుజరాత్ వెళ్లిన దళితబంధు లబ్దిదారు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఏప్రిల్ 24న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా క�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ: గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమ్మిట్ను ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. సూరత్లో జరుగుతున్న ఈ సదస్సును సర్దార్ధా
ప్రధాని మోదీని విమర్శించినందుకు గుజరాత్కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లటం, జైలు పాలు చేయటం, ఆ కేసులో బెయిల్ రాగానే, మళ్లీ మరో కేసు బనాయించి జైలు నుంచి బయటక�
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జిగేల్ మంటున్నాయి. ఈ నెల 27న నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు