తనతో తానే పెండ్లి చేసుకుంటానంటూ ఇటీవల వార్తల్లోకెక్కిన గుజరాత్ యువతి క్షమా బిందు పెండ్లి జరిగింది. అయితే ముందుగా చెప్పినట్టు ఓ గుడిలో జూన్ 11న చేసుకుంటానంటూ ప్రకటించినా.. మూడు రోజుల ముం దుగానే బుధవారం
అహ్మదాబాద్ : బోరుబావిలో పడిపోయిన బాలుడిని భారత ఆర్మీ విజయవంతంగా కాపాడింది. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఏడాదిన్నర వయసున్న బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప
వడోదర: తనను తానే పెళ్లి చేసుకుంటానని చెప్పిన 24 ఏళ్ల క్షమా బిందు ఆ ఘట్టాన్ని పూర్తి చేసింది. తనను తానే పెళ్లాడేసుకున్నది. మూహుర్తాని కన్నా రెండు రోజుల ముందే మనువాడేసింది. నిజానికి ఆమె జూన్ 11వ త�
కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదన
ఎనిమిదేండ్ల కేంద్ర వైఫల్యాలను మరిపించే యత్నం శ్రీలంకలా మారిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటే సోమాలియా స్థితి రావచ్చు హస్తినలో పీఠాన్ని కదిలించాలి: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూ
బీజేపీ పాలిత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మంగోటే గ్రామంలో హనుమంతప్ప అనే రైతు కుటుంబం జీవనం సాగిస్తున్నది. అసలే ఆ ఊరిలో కరెంటు కోతలు. అందులోనూ హనుమంతప్ప ఇంటికి కేవలం 3-4 గంటలే విద్యుత్తు సరఫరా అయ్యేది. దీంతో
గాంధీనగర్: పాటిదార్ ఉద్యమనేత హార్థిక్ పటేల్ ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో హార్�
దాదాపు రూ.10,000 కోట్ల చిట్ఫండ్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు జగ్జీత్ చాహల్ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్కు చెందిన ఇతడు మూడేండ్లలో నగదు రెట్టింపు అవుతుందని నమ్మించి ప్రజల నుంచి భారీ మొత�
అహ్మదాబాద్ : గుజరాత్కు చెందిన పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. హర్దిక్ ఈ నెల 18న కాంగ్రెస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర�
ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల్లోనూ తెలంగాణే టాప్ 99.98 శాతం లక్ష్యాన్ని చేరిన మన పల్లెలు దరిదాపుల్లో లేని బీజేపీ పాలిత రాష్ర్టాలు కొనసాగుతున్న పల్లె ప్రగతి విజయయాత్ర హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్ల
గత మూడేండ్లలో మోదీ గుజరాత్కు 15 సార్లు వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి వరాలు జల్లులు కురిపించారు. కానీ ఎనిమిదేండ్లుగా తెలంగాణకు 8 సార్లు కూడా రాలేదు. వచ్చిన ఏడు సార్లయినా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు తప్ప �
అహ్మదాబాద్ : గుజరాత్ కచ్ జిల్లాలోని ముంద్రా పోర్ట్ సమీపంలోని ఓ కంటైనర్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సుమారు 56 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న కొకైన్ విలువ అంతర్జాతీ�