గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమేనా? విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, జూన్ 29: కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్
అహ్మదాబాద్: పిల్లల ఆసుపత్రితోపాటు పలు వ్యాపార సంస్థలున్న బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది మంది పిల్లలతో సహా 70 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో శనివారం ఈ సంఘట
2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర సీఎం నరేంద్ర మోదీతో సహా 63 మందికి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని కాపీ కొట్టి ‘హర్ఘర్ జల్ యోజన’ పేరిట మేకప్ ఇచ్చుకున్న ప్రధాని మోదీ, ఆయన అనుచరగణం దాన్నీ సక్రమంగా అమలుచేయడం లేదు. అందుకే ప్రధాని స్వరాష్ట్రం గుజర�
Neeta Patel | గుజరాత్లోని కొండ ప్రాంతాలైన నర్మద, డాంగ్, భరూచ్ జిల్లాల్లో నీటి కష్టాలు చాలా ఎక్కువ. ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీటి కోసమూ కటకటే. ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాములు ఉన్నా రకరకాల కారణాలతో అవి శిథి�
ముంబై : మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమికి షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుజరాత్లో క్యాంప్ నిర్
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఎనిమిదేండ్లలో దాదాపు పదిహేను సార్లు సొంతరాష్ర్టానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ వేల కోట్ల నిధులు తన రాష్ర్టానికి కుమ్మరిస్తూ వచ్చారు. 2015 నుంచి 2020 మధ్యన కేం�
గుజరాత్లో 4వేల మంది ప్రభుత్వ రెసిడెంట్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. తాము కొవిడ్ కాలంలో వైద్య సేవలందించిన ఏడాదిన్నర కాలాన్ని ‘బాండ్ సర్వీస్' కింద పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. మందు మత్తుకు బానిసలైపోయారు. ఎక్కడా చోటు దొరకనట్లు ఏకంగా పోలీస్ అవుట్ పోస్టులోనే బార్ తెరిచారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో వెలుగు చూసింది. ఆదివారం సాయంత్రం ఒక అ�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు అందడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని