అహ్మదాబాద్ : గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖేద్బ్రహ్మ నియోజకవర్గం ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీ�
గుజరాత్లో మార్పు రావాల్సిందేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఢిల్లీలో ఎంతో సక్సెస్ సాధించిందని చెప్పుకొచ్చారు. అలాగే పంజాబ్లో కూడా మార�
వచ్చే వారం గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొగ్గుచూపుతుందా అని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రశ్నించారు. ఆప్ను చూసి కా
హనుమకొండ : బర్రెల కొనుగోలు కోసం గుజరాత్ వెళ్లిన దళితబంధు లబ్దిదారు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఏప్రిల్ 24న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా క�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ: గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమ్మిట్ను ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. సూరత్లో జరుగుతున్న ఈ సదస్సును సర్దార్ధా
ప్రధాని మోదీని విమర్శించినందుకు గుజరాత్కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లటం, జైలు పాలు చేయటం, ఆ కేసులో బెయిల్ రాగానే, మళ్లీ మరో కేసు బనాయించి జైలు నుంచి బయటక�
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జిగేల్ మంటున్నాయి. ఈ నెల 27న నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని మరో కొత్త కేసులో అస్సాం పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ప్రధాని మోదీపై అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారన్న ఆరోపణలతో గత గురువారం మేవానీని తొలిసారి అరెస్టు చేశారు. కోక్రా�
గుజరాత్ యొక్క.. గుజరాత్ చేత.. గుజరాత్ కొరకు.. గుజరాత్ వైపు.. కొత్త నిర్వచనం అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రధాని మోదీవి గాంధీ మాటలు.. గాడ్సే చేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు కుల, మత వి
సమాఖ్య స్ఫూర్తికి పదేపదే తూట్లు పొడుస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రమైన గుజరాత్కు తర�
రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. గుజరాత్లోని దాహోద్ జిల్లాలో రూ.21,969 కోట�