కొత్త పార్లమెంట్పై ఏర్పాటు చేయాలని కేంద్రానికి దళితుల వినతి వెయ్యి కిలోల లోహంతో తయారు చేసిన నవసర్జన్ ట్రస్ట్ అంబేద్కర్ బొమ్మతోపాటు అంటరానితనంపై 15 భాషల్లో రాతలు అహ్మదాబాద్, జూలై 18: స్వాతంత్య్రం వచ్�
Train Derails | పశ్చిమ రైల్వేలోని రత్లాం రైల్వే డివిజన్లో మరో భారీ ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై మార్గంలో దాహోద్ సమీపంలో గూడ్స్ రైలు 16 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ట్రాఫిక్ స్తంభించడం
అహ్మదాబాద్, జూలై 17: ఫొటోను చూడగానే ఏదో గ్రహశకలం పడి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడిందని అనుకుంటున్నారా? కానేకాదు. గుత్తేదారులతో అవినీతిపరులైన అధికారులు కుమ్మకైతే అభివృద్ధి పనులు ఎంత నాసిరకంగా ఉంటాయో.. తెలి
ఓ బాలుడు సదరా కోసం చేసిన పని మరో బాలుడి ప్రాణం తీసింది. బాలుడి పురీషనాళంలో అతడి స్నేహితుడు ఎయిర్కంప్రెసర్ చొప్పించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ �
గుజరాత్లో భారీ వర్షాల కారణంగా రైలు రద్దై దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థికి భారతీయ రైల్వే అసాధారణమైన సేవలను అందించింది. విద్యార్థి సత్యం గాధ్�
కొత్తగా గతిశక్తి యూనివర్సిటీ రూ.2 వేల కోట్లతో రైల్వే లైను కేంద్ర క్యాబినెట్ భేటీలో ఆమోదం ఎప్పట్లాగే ఇతర రాష్ర్టాలపై వివక్ష న్యూఢిల్లీ, జూలై 13: ప్రధాని నరేంద్రమోదీ దేశం మొత్తానికి ప్రధానమంత్రి కాదని, గుజ�
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పంజాబ్ పోలీసులతో కలిసి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్లో ముంద్రా పోర్ట్ నుంచి 75.3 కోట్ల విలువైన హెరాయిన్ను సీజ్ చేశారు.
గుజరాత్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు గుజరాత్లోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు, రోడ్లు, కార్యాలయాలు, రైల్వే ట్రాక్పై నీళ్లు నిలిచిపోయాయి. ఎడతెరిపి �
గడిచిన రెండేండ్లుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న 36వ జాతీయ క్రీడలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య జరుగబోయే ఈ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యమివ్వనున్నది. ఈ మేరకు రాష్ట్ర �
కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు నుంచీ వస్తున్నాయి పాలను మనమే ఉత్పత్తి చేసుకోలేమా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చిగురుమామిడి/అక్కన్నపేట/ఎల్కతుర్తి, జూలై 5: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలత
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, అమ్మకాలను జూలై 1 నుంచి పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిషేధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొన�