అహ్మదాబాద్ : గుజరాత్లోని మోర్బి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హల్వాడ్లోని సాగర్ ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి.. 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమా
ఎవరూ ఊహించని విధంగా ఆకాశంలో నుంచి కొన్ని ఇనుప గోలీలు రెండు గ్రామాల్లో పడ్డాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గుర్త
అహ్మదాబాద్: గుజరాత్లో గత కొన్ని రోజులుగా వింతగా ఉన్న లోహపు బంతులు ఆకాశం నుంచి రాలి పడుతున్నాయి. తాజాగా సురేంద్ర నగర్ జిల్లా సైలా గ్రామంలోని పంటపొలాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్న వింత వస్తువులను గ్రామస్
అభివృద్ధిలో ముందున్నామంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఐదునెలల్లో నాలుగుసార్లు ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపింది. తాజా పెంపుతో ఫ్యూయల్ �
హైదరాబాద్ : తెలంగాణలో అసమర్థ ప్రభుత్వం ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఎవరిది అసమర్థ ప్రభుత్వం అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్�
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో కలకలం రేపింది. అంతరిక్ష వ్యర్థాలు పలు ప్రాంతాల్లో పడ్డాయి. ఆనంద్ జిల్లాలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. భలేజ్, ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో ఆకాశం నుంచి మిస్టీరియస్ శి�
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సంపన్నులు, పేదలు అంటూ రెండు భారత్లుగా సృష్ట�
అహ్మదాబాద్ : గుజరాత్లోని అటవీ ప్రాంతంలో ఓ యువకుడు ట్రాక్టర్తో సింహాన్ని వెంబడించాడు. ఈ వీడియో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సింహాన్ని వేటాడినందుకు సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటల్
ఐదేండ్ల క్రితం అనుమతి లేకుండా నిర్వహించిన ఓ ర్యాలీ కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని స్థానిక మెజిస్టీరియల్ కోర్టు దోషిగా తేల్చింది. మేవానీతో పాటు ర్యాలీలో పాల్గొన్న మరో తొమ్మిది మందిని కూడ
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ సందర్శించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జైరాం రమేశ్ ఆధ్వర్యంలో గిర్ నే