Gujarat | ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో మరోసారి మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కచ్ జిల్లాలోని భుజ్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భుజ్లోని మాధాపూర్లో పాల వ్యాపారం నిర్వహించే ఓ
'ప్రధాని మోదీజీ..గుంతలమయంగా మారిన భావ్నగర్-సోమనాథ్ రోడ్లపై ప్రయాణించండి' అని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చూడసామ విమల్భాయ్ కనాభాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆగస్
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తదే అహ్మదాబాద్లో మురికివాడలు సబర్మతి నదిలోకి మురుగు నీరు తెలంగాణకు నీతులు చెప్పే అమిత్ షా తన ఇంటి వెనుక ఓ సారి చూసుకోవాలి తాజా వీడియోల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ హైద�
దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేపట్టవు? పోర్టుల యజమానులపై చర్యలేవీ? ప్రధాని మోదీ మౌనమెందుకు? నిలదీసిన ప్రతిపక్షం అహ్మదాబాద్, ఆగస్టు 22: గుజరాత్లో గత ఐదేండ్లలో 2.5 లక్షల కోట్ల విలువైన డ్�
గుజరాత్ టేబుల్ టెన్నిస్ సూపర్ లీగ్లో తెలంగాణ యువ ప్లేయర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ సత్తాచాటాడు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ పోరులో స్నేహిత్ సారథ్యం వహించిన తప్తి టైగర్స్ జట్టు 132-101 తేడాతో షామల్ స�
హైదరాబాద్ : బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో హ
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు విడుదల చేయడం తీవ్ర వివాదాస్ప
Bilkis bano | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులోజీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు విడుదల చేయడం
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు రట్టు చేశారు. రూ.1,026 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ముంబైలో ఓ డ్రగ్స్ సరఫరాద�
నిన్నమొన్నటి వరకూ.. పెళ్లికూతుర్ని చేయడంతోనో, పెళ్లికొడుకును చేయడంతోనో వివాహ వేడుక మొదలయ్యేది. కానీ ఇప్పుడు మెహిందీతోనే ప్రారంభం అవుతున్నది. అంతగా భారతీయుల సంస్కృతిలో భాగమైపోయింది గోరింటాకు. ఈ కళలో కొత�
గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Anand | గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నది. ఆనంద్ జిల్లాలోని దాలీ గ్రామంలో వేగంగా