ముంబై : మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమికి షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గుజరాత్లో క్యాంప్ నిర్
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఎనిమిదేండ్లలో దాదాపు పదిహేను సార్లు సొంతరాష్ర్టానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ వేల కోట్ల నిధులు తన రాష్ర్టానికి కుమ్మరిస్తూ వచ్చారు. 2015 నుంచి 2020 మధ్యన కేం�
గుజరాత్లో 4వేల మంది ప్రభుత్వ రెసిడెంట్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. తాము కొవిడ్ కాలంలో వైద్య సేవలందించిన ఏడాదిన్నర కాలాన్ని ‘బాండ్ సర్వీస్' కింద పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. మందు మత్తుకు బానిసలైపోయారు. ఎక్కడా చోటు దొరకనట్లు ఏకంగా పోలీస్ అవుట్ పోస్టులోనే బార్ తెరిచారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో వెలుగు చూసింది. ఆదివారం సాయంత్రం ఒక అ�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు అందడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని
తనతో తానే పెండ్లి చేసుకుంటానంటూ ఇటీవల వార్తల్లోకెక్కిన గుజరాత్ యువతి క్షమా బిందు పెండ్లి జరిగింది. అయితే ముందుగా చెప్పినట్టు ఓ గుడిలో జూన్ 11న చేసుకుంటానంటూ ప్రకటించినా.. మూడు రోజుల ముం దుగానే బుధవారం
అహ్మదాబాద్ : బోరుబావిలో పడిపోయిన బాలుడిని భారత ఆర్మీ విజయవంతంగా కాపాడింది. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఏడాదిన్నర వయసున్న బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప
వడోదర: తనను తానే పెళ్లి చేసుకుంటానని చెప్పిన 24 ఏళ్ల క్షమా బిందు ఆ ఘట్టాన్ని పూర్తి చేసింది. తనను తానే పెళ్లాడేసుకున్నది. మూహుర్తాని కన్నా రెండు రోజుల ముందే మనువాడేసింది. నిజానికి ఆమె జూన్ 11వ త�
కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదన
ఎనిమిదేండ్ల కేంద్ర వైఫల్యాలను మరిపించే యత్నం శ్రీలంకలా మారిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటే సోమాలియా స్థితి రావచ్చు హస్తినలో పీఠాన్ని కదిలించాలి: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూ