Gujarat Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ వ్యాప్తంగా ఆప్ ప్రచారం ప్రారంభించింది. వడోదరలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ర్యాలీ నిర
Gujarat | గుజరాత్లోని అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని జాఖవ్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. తీర ప్రాంత గస్తీ దళాలు, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కలిసి చేపట్టిన తనిఖీల్లో 50 కిలోల హెరాయిన
అబద్ధాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో బీజేపీని మించినవారు ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా చిట్చాట్లో అన్నారు. బీజేపీ చెప్పిన విషయాలనే తాము ప్రజల్లో చర్చకు పెడుతామని, వారు చేసిందేమిట�
సాధారణంగా రైలు ఢీకొడితే అవతలివైపు ఎవరున్నా ఎగిరి అర కిలోమీటర్ ఆవల పడతారు. కానీ, బర్రెలు ఢీకొట్టినందుకే వందే భారత్ రైలు ముందు పార్టు ఊడిపోయింది. ఇంజిన్ ముందు భాగం పాడైపోయింది.
గుజరాత్లో ఆప్ ఓట్లను చీల్చేందుకు బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఐబీ నివేదిక ద్వారానే ఈ విషయం కూడా తెలిసిందని చెప్పారు.
లంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యల వల్ల స్వచ్ఛతలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ విభాగంలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కాషాయ పార్టీలను మట్టికరిపించి ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) అధికారం అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రజలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు.
Gujarat | గుజరాత్లోని (Gujarat) వల్సాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున వల్సాద్లోని జాతీయ రహదారి 48పై ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు
పదేండ్ల క్రితం వరకు ఎడారిని తలపించిన తెలంగాణలో ఇప్పుడు ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నదని గుజరాత్ రైతు లు ప్రశంసించారు. అనతి కాలంలోనే తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంద�
తెలంగాణలో ఎనిమిదేండ్ల క్రితం చాలామటుకు సాగు భూములు దుమ్ము రేగుతూ, బీడువారి కనిపించేవి. ఈ ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో నేడు ఎటుచూసినా భూములన్నీ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదాన్�
Gujarat | గుజరాత్లోని బహుమలి భవన్ అనే ప్రభుత్వ కార్యాలయం ఆవులకు ఆవాసంగా మారిందని చెప్పొచ్చు. ఆ భవనంలోని అన్ని అంతస్తుల్లో ఆవులు ప్రశాంతంగా తిరుగుతున్నాయి. ఒక ఆవు కారిడార్ మొత్తం తిరిగి.. విరామం
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు మంగళం పాడనున్నారు. 1990 నుంచి ఇప్పటివరకు అమలవుతున్న 10 శాతం రిజర్వేషన్లకు ఎగనామం పెట్టేందుకు అక్కడి బీజేపీ సర్కారు పన్నాగాలు పన్నుతున్నది.