Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ
బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ ప్రారంభమైందని హైదరాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, దళితరత్న మాణిక్రావు, నాయకులు దండూరి శంకర్ చెప్పారు.
గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఒకేసారి విడుదల అవుతుందనుకొన్న రాజకీయ పార్టీలు, పరిశీలకుల అంచనాలను తారుమారు చేస్తూ ఎన్నికల కమిషన్ ఒక్క హిమాచల్కు మాత్రమే షెడ్యూల్ విడుదల చేస�
శుక్రవారం ప్రకటించాల్సిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిందని ఆరోపించారు. ‘మెగా వాగ్దానాలు, మరిన్ని ప్రారంభోత్సవాలు' చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీకి మరింత సమయం ఇవ�
Gujarat elections:గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్�
కేరళలో మహిళల నరబలిపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే గుజరాత్లో మరో దారుణం జరిగింది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో తమ 14 ఏళ్ల కూతురిని ఓ కన్నతండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తున్నది.
వివేక్ అనే వ్యక్తి కోసం గుజరాత్ నుంచి వచ్చిన రూ.2 కోట్ల హవాలా డబ్బును టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్లో స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేయడంతో హవాల�
Banjara Hills | మునుగోడు ఉపఎన్నిక వేళ రాజధాని హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. నగరంలోని బంజారాహిల్స్లో అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి గుజరాత్లోని సూరత్కు చెందిన 70 మంది టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్�
Vinod Kumar | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఆరు నెలల కాలంలో సుమారు రూ. 80,000 కోట్ల దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించారని, మోదీ �