కొత్తగా గతిశక్తి యూనివర్సిటీ రూ.2 వేల కోట్లతో రైల్వే లైను కేంద్ర క్యాబినెట్ భేటీలో ఆమోదం ఎప్పట్లాగే ఇతర రాష్ర్టాలపై వివక్ష న్యూఢిల్లీ, జూలై 13: ప్రధాని నరేంద్రమోదీ దేశం మొత్తానికి ప్రధానమంత్రి కాదని, గుజ�
గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పంజాబ్ పోలీసులతో కలిసి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్లో ముంద్రా పోర్ట్ నుంచి 75.3 కోట్ల విలువైన హెరాయిన్ను సీజ్ చేశారు.
గుజరాత్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు గుజరాత్లోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు, రోడ్లు, కార్యాలయాలు, రైల్వే ట్రాక్పై నీళ్లు నిలిచిపోయాయి. ఎడతెరిపి �
గడిచిన రెండేండ్లుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న 36వ జాతీయ క్రీడలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య జరుగబోయే ఈ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యమివ్వనున్నది. ఈ మేరకు రాష్ట్ర �
కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు నుంచీ వస్తున్నాయి పాలను మనమే ఉత్పత్తి చేసుకోలేమా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చిగురుమామిడి/అక్కన్నపేట/ఎల్కతుర్తి, జూలై 5: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలత
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, అమ్మకాలను జూలై 1 నుంచి పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిషేధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొన�
గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమేనా? విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, జూన్ 29: కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్
అహ్మదాబాద్: పిల్లల ఆసుపత్రితోపాటు పలు వ్యాపార సంస్థలున్న బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది మంది పిల్లలతో సహా 70 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో శనివారం ఈ సంఘట
2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర సీఎం నరేంద్ర మోదీతో సహా 63 మందికి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని కాపీ కొట్టి ‘హర్ఘర్ జల్ యోజన’ పేరిట మేకప్ ఇచ్చుకున్న ప్రధాని మోదీ, ఆయన అనుచరగణం దాన్నీ సక్రమంగా అమలుచేయడం లేదు. అందుకే ప్రధాని స్వరాష్ట్రం గుజర�
Neeta Patel | గుజరాత్లోని కొండ ప్రాంతాలైన నర్మద, డాంగ్, భరూచ్ జిల్లాల్లో నీటి కష్టాలు చాలా ఎక్కువ. ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీటి కోసమూ కటకటే. ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాములు ఉన్నా రకరకాల కారణాలతో అవి శిథి�