గుజరాత్లో ఎన్నికల దంగల్కు తెరలేచింది. బీజేపీకి ఆత్మవంటి ఈ రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ను సవాల్ చేస్తూ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎ
ఎట్టకేలకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. మొదటి విడతలో 89 సీట్లకు డిసెంబర్ 1న, రెండో విడతలో 93 సీట�
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మ�
పశ్చిమబెంగాల్లో ఫ్లైఓవర్ కూలితే ప్రధాని మోదీ దైవ సందేశం అన్నారు. ఆర్థికవృద్ధి ఆగిపోతే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా.. అన్నట్టు మోర
minister jagadish reddy | టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి నిర్వహణ కంపెనీ.. ఓరెవా ఓనర్లు జంప్ అయ్యారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, ఇతర అధికారులు కూడా పత్తా లేకుండా పోయారు. కంపెనీ ఫామ్హౌజ్కు తాళం వేసేశారు. ఆఫీసుల వద్ద ఒక్క సెక్యూరిటీ గా
Cable Bridge Tragedy | గుజరాత్లోని మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో ఇప్పటి వరకు 141 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వంతనపై రద్దీ కారణంగానే కేబుల్ బ్రిడ్జి తెగిపోయిందని దేశ అత్యున్నత ఫోరెస్సిక్ లాబోరేటరీ
గుజరాత్లోని మోర్బి జిల్లాలో మచ్చు నదిపై చోటుచేసుకొన్న కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షెడ్యూల్ గడువు నాటికి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి వంతెనను పునఃప్రారంభిం�
ఆరేండ్ల ఎడంతో జరిగిన ఈ రెండు ఘటనలు తీవ్ర విషాదమైనవే. అయితే, దేశానికి ప్రధాని అయిన ఓ వ్యక్తి వీటిపై ఏ విధంగా స్పందించాలి? రెండు ఘటనలను వేర్వేరుగా చూస్తే, ఆ వ్యక్తిని ప్రధానిగా అనుకోగలమా? అయితే, మన గౌరవ ప్రధా�
Gujarat | గుజరాత్లోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. ఘటనపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ �
Cable bridge | గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి
Gujarat | గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్కు వేల కోట్ల ప్రాజెక్టుల వెల్లువ కొనసాగుతూనే ఉన్నది. రూ.22 వేలకోట్ల విలువైన సీ-295 రవాణా విమానాల తయారీ కంపెనీ నిర్మాణానికి వడోదరలో ప్రధాని ఆదివారం శంకుస్థాపన చేశారు.