వద్దని కేంద్రానికి తిరిగి పంపిన జవాన్ తండ్రి అమరుడైన కుమారునికి ‘అవమానమని’ వ్యాఖ్య న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: తన కుమారుని వీరమరణానికి గుర్తింపుగా సర్కారు పంపిన మూడో అతిపెద్ద సైనిక పురస్కారాన్ని ఓ తండ�
బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ ఆయా రాష్ర్టాల్లో పరిపాలనపై ప్రజానీకానికి పెరిగిన అసంతృప్తి ద్వితీయశ్రేణి నేతల్లో ఆందోళన (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసార
గుజరాత్ బీజేపీ కార్యకర్తలకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రతిపాదన చేశారు. అధికార పార్టీలో కొనసాగుతూనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు.
ముంబై: సూట్కేస్లో బాలిక మృతదేహం లభించింది. ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత గుజరాత్లో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఆగ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పర్యటనలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీలో ఉంటూనే బీజేపీ కార్యకర్తలు ఆప్ కోసం పనిచేయాలని కోరా
అహ్మదాబాద్, సెప్టెంబర్ 2: రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్లో పాలన సాగిస్తున్న బీజేపీకి ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. రైతుల నుంచి మొదలు ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస
Gujarat | గుజరాత్లోని ఆరావళి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. దైవదర్శనం కోసం నడుచుకుంటూ వెళ్తున్నవారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు
కస్టోడియల్ డెత్స్లో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2021లో పోలీస్ కస్టడీలో ఉన్న 88 మంది మరణించగా, అందులో 23 కస్టోడియల్ డెత్స్ గుజరాత్లోనే నమో
గుజరాత్లో దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, గ్రామ బహిష్కరణ చేయడంపై యావ త్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలిపాయి. గుజరాత్, బీజేపీ ప్రభుత్వాలతోపాటు ప్రధాని మోదీ
బ్ కా సాథ్, సబ్ కా వికాస్.. ప్రధానిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో కనపడ్డ ప్రతి మైకులో పలికిన పలుకులివి. చివరకు ఇదొక నినాదమైంది. అందరితో కలిసి.. అందరి అభివృద్ధి కోసం అన్నది ఈ మాటల సారాంశం. ర�
ఇప్పటికే 9 రాష్ర్టాల్లో విజృంభణ 27 వేలకు పైగా పశువులు మృతి ప్రస్తుతానికి రాష్ర్టానికి లేని ముప్పు కానీ.. రైతులు జాగ్రత్తగా ఉండాలి వెటర్నరీ అధికారుల సూచనలు పశువుల దిగుమతిపై నిషేధం హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్�
Gujarat | ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో మరోసారి మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కచ్ జిల్లాలోని భుజ్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భుజ్లోని మాధాపూర్లో పాల వ్యాపారం నిర్వహించే ఓ
'ప్రధాని మోదీజీ..గుంతలమయంగా మారిన భావ్నగర్-సోమనాథ్ రోడ్లపై ప్రయాణించండి' అని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చూడసామ విమల్భాయ్ కనాభాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆగస్
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తదే అహ్మదాబాద్లో మురికివాడలు సబర్మతి నదిలోకి మురుగు నీరు తెలంగాణకు నీతులు చెప్పే అమిత్ షా తన ఇంటి వెనుక ఓ సారి చూసుకోవాలి తాజా వీడియోల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ హైద�