Supreme Court | గుజరాత్లోని మోర్బీ వంతెన ప్రమాదంపై దర్యాప్తునకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్�
ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్, సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై ఈసీ స్పందించింది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఎన్నికల విధుల హాదా తెలిపే ఫొటోలను ఆయన పోస్ట్ చేసినట్లు ఆరోపించింది.
: గుజరాత్ సహా దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీ నేతల్లో వణుకు, భయం మొదలైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు.
Reshma Patel | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తులు ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు. తాజాగా పాటీదార్ ఉద్యమకారణి రేష్మా పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆప్ తీర్థం పుచ్చుకున్నార�
D Raja | గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలువడం సులభం కాదని బీజేపీ అధిష్ఠానానికి ముందే తెలుసా? ఏడాది కిందటే దీనిపై సర్వే నివేదిక అందిం దా? అందుకే సీఎం సహా క్యాబినెట్లో మార్పులు చేసిందా?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నది. టికెట్లు దక్కని పలువురు సీనియర్లు రెబల్స్గా రెడీ అవుతుండటం కమలం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
Gujarat Election 2022 | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడుదల్లో జరుగనున్నాయి. మొదటి దశలో డిసెంబర్ 8న 89 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశ ఎన్నికల కోసం ఈ నెల నోటిఫికేషన్ జారీ కాగా.. ఈ నెల 14తో నామినేషన్ల ఘట్ట ముగ
Vedanta | సరైన స్థలం, అనుకూల వాతావరణం ఉన్నందున సెమీ కండక్టర్ల పరిశ్రమ గుజరాత్లోనే ఏర్పాటు చేస్తున్నట్లు వేదంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు.