తెలంగాణలో ఎనిమిదేండ్ల క్రితం చాలామటుకు సాగు భూములు దుమ్ము రేగుతూ, బీడువారి కనిపించేవి. ఈ ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో నేడు ఎటుచూసినా భూములన్నీ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదాన్�
Gujarat | గుజరాత్లోని బహుమలి భవన్ అనే ప్రభుత్వ కార్యాలయం ఆవులకు ఆవాసంగా మారిందని చెప్పొచ్చు. ఆ భవనంలోని అన్ని అంతస్తుల్లో ఆవులు ప్రశాంతంగా తిరుగుతున్నాయి. ఒక ఆవు కారిడార్ మొత్తం తిరిగి.. విరామం
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు మంగళం పాడనున్నారు. 1990 నుంచి ఇప్పటివరకు అమలవుతున్న 10 శాతం రిజర్వేషన్లకు ఎగనామం పెట్టేందుకు అక్కడి బీజేపీ సర్కారు పన్నాగాలు పన్నుతున్నది.
గుజరాత్లో వేల ఆవులు రోడ్లపైకి వచ్చాయి. షెల్టర్ హోమ్స్ నిర్వహణకు రూ.500 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీంతో నిరసన చేపట్టిన 200 మంది షెల్టర్ హోమ్స్ నిర్వాహకులు గురువ�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మాల్ధారీల దెబ్బకు బీజేపీ ప్రభుత్వం ఠారెత్తిపోతున్నది. రెండు దశాబ్దాలకుపైగా గుజరాత్ను ఉక్కు పిడికిలితో పాలిస్తున్న బీజేపీకి పశువుల కాపరులు పట్టపగలే చుక్కలు చూపి
గుజరాత్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పధకాన్ని (ఓపీఎస్) పునురద్ధరిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
తెలంగాణ అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధిలోపలే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నప్పటికీ.. బీజేపీ నేతలు పదే పదే తెలంగాణకు వచ్చి చేసే ప్రేలాపనలివి!
గురివింద గింజ తన నలుపు ఎరుగదంటే ఇదేనేమో..
ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ ప్రస్తుతం కేంద్రంలో నియంతృత్వ ధోరణి ప్రబలుతున్నది. దీన్ని ఇట్లనే చూస్తూ ఊరుకోలేక, ముందుండి నడిపించే నాయకత్వం లేక మాలాంటి సీనియర్లంతా ఆందోళనతో ఉన్నాం. ఈ సందర్భంలో చీకట్లో �
Demat account | ఆన్లైన్లో షేర్లు కొనేందుకు డీమ్యాట్ ఖాతాలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే కదా. అలాగే ఖాతా తీసుకున్న రమేష్ సాగర్ అనే వ్యక్తికి తాజాగా పెద్ద షాకే తగిలింది. అతని ఖాతాలో ఏకంగా రూ.11.7 వేల కోట్లు కనిపించాయ